కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని కాపాడాలంటూ సంవిధాన్ ర్యాలీ చేస్తానంటుంటే.. పీసీసీ అధ్యక్షుడు మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకుని అదే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తామని �
‘సైబర్ సిటీ సర్కిల్ పరిధిలోని కొండాపూర్ శ్రీరాంనగర్ కాలనీలో 4 గంటలుగా కరెంటు లేదు. వర్షం ఆగి ఇప్పటికే 2 గంటలైంది. విద్యుత్ తీగలు దెబ్బతినడానికి భారీ గాలులు కూడా లేవు. అయినా..
నేను రాను బిడ్డో సరారు దవాఖానకు..’ అనే దుస్థితి నుంచి పోదాం పద సరారు దవాఖానకే అనే ధీమాను ఇచ్చింది కేసీఆర్ పాలన అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు.
RS Praveen | కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా ఆర్భాటంగా 614 మందికి ఎక్సైజ్ కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేసిందని, కానీ 40 రోజులైనా వారిని ట్రెయినింగ్కు పిలువకప
KTR | కొన్నేండ్లుగా తాము చేస్తున్న కృషి ఫలించినందుకు ఆనందంగా ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారక రామారావు సంతోషం వ్యక్తంచేశారు.