క్రొయేషియా వేదికగా జరిగే జాగ్రెబ్ ఓపెన్ కోసం అడ్హాక్ కమిటీ 13 మంది రెజ్లర్లను మంగళవారం ప్రకటించింది. అయితే స్టార్ రెజ్లర్లు బజరంగ్ పునియా, అంతిమ్ పంగల్ లేకుండానే భారత్ బరిలోకి దిగబోతున్నది.
భారత కుస్తీ రంగంలో మళ్లీ కల్లోలం! తాము ఎవరిపైనైతే పోరాటం చేశామో..తిరిగి వాళ్లే పగ్గాలు అందుకున్న వేళ కుస్తీవీరులు పోరు బాట పట్టారు. జాతీయ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బ్రిజ్భూషణ్ శరణ్సింగ్ స�
Wrestlers protest | కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీలను నమ్మలేమని, ఆయన్ను విశ్వసించి ఆందోళనలను విరమించబోమని ప్రముఖ రెజ్లర్ బజరంగ్ పునియా స్పష్టం చేశారు. అమిత్ షా గతంలోనూ డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్భూ�
సీపీఎం నాయకురాలు బృందా కారత్కు చేదు అనుభవం ఎదురైంది. నిరసనకు మద్దతు తెలిపేందుకు వచ్చిన ఆమెను వేదిక నుంచి వెళ్లిపోవాలని రెజ్లర్ బజరంగ్ పునియా కోరారు.
వరల్డ్ రెజ్లింగ్ టోర్నీకి దూరం న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత బజరంగ్ పునియా త్వరలో జరుగనున్న ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్నకు దూరమయ్యాడు. మోకాలి గాయం కారణంగా అతడికి ఆరు వారాల వి�