ణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో రెండో రోజు గణేష్ పూజలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు, పెద్దలు డప్పుచప్పులతో మొదటి రోజు మండపాల వద్దకు గణేశుడిని తరలించి ప్రత్యేక పూజలు నిర్వహ�
పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకులనే పూజించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష ప్రజలను కోరారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో మట్టి వినాయక విగ్రహా పోస్టర్ను సోమవారం విడుదల చేశారు. పర్యావరణాన్ని �
తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా ఉన్న బతుకమ్మ పండుగను ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కనీసం అధికారిక వేడుకలూ నిర్వహించడం లేదు. నాటి కేసీఆర్ సర్కారులో సాంస్కృతిక వైభవం వెలుగొందిన తీరును.. నేటి కాంగ్రెస�
మట్టిని దేవునిగా చేద్దాం.. భక్తిని పూజగా అర్పిద్దాం.. అంటూ ప్రజల్లో మట్టి వినాయక విగ్రహాల వినియోగంపై అవగాహన కల్పిస్తూ టీజీపీసీబీ రూపొందించిన గోడ పత్రికను బుధవారం సచివాలయంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శా�
తొలిపూజలు అందుకునే వినాయకుడు విఘ్నాలను తొలిగించే దేవుడు. విజయాలను ప్రసాదించే దైవం. వినాయకుడి వక్రతుండం ఓంకారానికి ప్రతీక. శూర్పకర్ణుడు అంటే చేటల వంటి చెవులున్న వాడు అని అర్థం. ఏది ఆర్తితో కోరినా శ్రద్ధత
Minister Jagadish Reddy | మట్టి గణపతిని పూజిద్దాం..పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే నినాదంతో ప్రతి ఒక్కరూ రాబోయే వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు.
ముస్లింల పండుగ రోజైన ఈద్ నాడు దుర్గామాతగా ఓ ముస్లిం బాలిక పూజలందుకోవడం రెండు మతాల అన్యోన్యతకు సాక్షిగా నిలిచింది. కోల్కతాలో దుర్గా పూజా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఖుతి పూజా కార్యక్రమంలో గురువారం ఇది ఆవి�