ఆమె సంకల్పం ముందు వైకల్యం మరోసారి ఓడిపోయింది. ఆ యువతి పట్టుదలకు పతకాలు దాసోహం అంటున్నాయి. ప్రతి మలుపులో గెలుపు సాధిస్తున్న తెలంగాణ పరుగుల రాణి జివాంజీ దీప్తి మరోసారి తన సత్తా చాటింది. ప్రపంచ పారా అథ్లెటి�
దేశ రాజధాని వేదికగా జరుగుతున్న ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్లో భారత పారా అథ్లెట్లు పతకాల పంట పండిస్తున్నారు. జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా మంగళవారం జరిగ�
వచ్చే నెల 27 నుంచి అక్టోబర్ 05 వరకు ఢిల్లీ వేదికగా జరుగబోయే వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్కు తెలంగాణ నుంచి దీప్తి జివాంజీ, బానోతు అకీరా నందన్ ఎంపికయ్యారు.