ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల పోలీస్శాఖ సైక్లింగ్ చేపట్టింది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా కేంద్రంలోని రగుడు చౌరస్తా నుంచి బతుకమ్మ ఘాట్ దాకా సైకిల్ ర్యాలీ తీసింది. అందులో ఎ
ప్రకృతి వనరులను రేపటి తరాలకు అందజేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షుడు ఎ.జయరాజు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బుధవారం భువనగిరిలో
పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఇందుకోసం విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలని కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బుధవారం కరీంనగర్ మ�
దండేపల్లి మండలంలోని తాళ్లపేట రేంజ్ కార్యాలయంలో డిప్యూటీ రేంజర్ ప్రమోద్కుమార్ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కంది సతీశ్కుమార్ హేమలత, డీఆర్వో పోషమల్లు, సెక్షన్, బీట్ అధిక
ప్రకృతి పట్ల మన బాధ్యతను గుర్తు చేసుకుందాం పర్యావరణాన్ని కాపాడుకొనేందుకు నడుం బిగిద్దాం భావి తరాలకు పచ్చని బతుకును ఇద్దాం లేకపోతే కూర్చున్న కొమ్మను నరుక్కొన్నట్టే బ్రహ్మకుమారీల కార్యక్రమంలో ఎంపీ సంత