మూడు నెలల వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మిషన్ భగీరథ కార్మికులు భద్రాద్రి జిల్లాలో శుక్రవారం ధర్నా చేశారు. ఈ మేరకు దుమ్ముగూడెం మండలం పర్ణశాల వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ గేటు వద్ద బైఠా�
పెండింగ్ వేతనాలపై ప్రభుత్వం ఎంతకూ స్పందించకపోవడంతో విసుగుచెందిన కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులు సీఐటీయూ సహకారంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట సోమవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రభు�
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలతో చైనా కుదేలవుతున్నది. ఆ దేశ తయారీ, నిర్మాణ రంగం కుదుపునకు గురైంది. ఎగుమతులు భారీగా పడిపోవడంతో పరిశ్రమలు షట్డౌన్లు, లేఆఫ్లు ప్రకటించాల్సిన పరిస్థ�
నిజాంషుగర్స్ శక్కర్నగర్, మెదక్, మెట్పల్లి యూనిట్లకు ప్రైవేట్ యాజమాన్యం అక్రమంగా లేఆఫ్ ప్రకటించి సోమవారం నాటికి తొమ్మిదేండ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో బోధన్ పట్టణం శక్కర్నగర్లోని నిజాంషుగర్
కాంగ్రెస్ ప్రభుత్వం బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంతోపాటు ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ. 4,016 పెన్షన్ అందజేయాలని బీడీ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రుద్రూర్ మండల కేంద్రం, ఆర్మూర్ పట్టణంలో తెలం�