తొమ్మిదో తరగతిలో ఉన్నా.. మూడు, ఐదు తరగతుల పాఠాలను చదువలేరు. సమస్యలను ఛేదించలేరు. పాఠశాల విద్యలో అంత దారుణంగా విద్యాప్రమాణాలున్నాయి. విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు కరువయ్యాయి. దీంతో విద్యార్థుల్లోని సామ
సర్కారు బడుల్లో నమోదు పెంచడమే లక్ష్యంగా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం గురువారం ప్రారంభంకానున్నది. ఈ మేరకు బుధవారం సమగ్రశిక్షా స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ మల్లయ్యభట్టు మారిన షెడ్యూల్ను విడ
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ పటిష్టతకు ఎంతగానో కృషి చేస్తోంది. సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు కార్పొరేట్ దీటుగా మెరుగైన విద్య, సన్నబియ్యంతో కూడిన భోజనాన్ని అందిస్తోంది. భవిష్యత్లో విద్యార్థులు �
రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు వర్క్బుక్స్ ఉచిత పంపిణీ వారంలో ప్రారంభం కానున్నది. మంగళవారం నుంచి ఈ వర్క్బుక్లను ఆర్టీసీ కార్గో ద్వారా జిల్లాలకు చేరుస్తారు. అక్కడి నుంచి మండల�
“సర్కార్ బడి గింత మంచిగుంటదనుకోలేదు. మేం పిల్లలను సర్కారు బడికే పంపుతున్నం. మా బడి అందంగా, ముద్దుగా ఉన్నది. రోజూ మంచిగ అన్నం పెడుతున్నరు. పుస్తకాలు ఇచ్చిండ్రు, బట్టలు ఇచ్చిండ్రు, ఇంగ్లీషు మీడియంలో చెప్పు