పరిశ్రమ ముందుంటున్నది. రాబోయే మూడేళ్లలో భారతీయ టెక్ వర్క్ఫోర్స్లో మహిళల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నదని ప్రముఖ రిక్రూట్మెంట్ సంస్థ.. ‘టీమ్లీజ్ డిజిటల్' చెబుతున్నది.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళా శక్తి కార్యక్రమంలోని 13 రకాల యూనిట్ల గ్రౌండింగ్ ఈ నెలా ఖరులోగా 100శాతం పూర్తయ్యేలా అధికారులు కృషి చేయాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి స్పష్టం చేశారు.
ప్రభుత్వం విస్తృతంగా రుణాలు ఇచ్చి మహిళల ఆర్థిక ఎదుగుదలకు తోడ్పాటునందిస్తున్నదని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మహిళా శక్తి కార్యాచరణ ప్రణాళిక�
మహిళా శక్తి ద్వారా ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం నస్పూర్లోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ రాహుల్, డీఆర్డీవో కిషన్తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహి�
హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హిజాబ్ వివాదంపై స్పందించారు. మహిళల వస్త్రధారణ విషయంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. స్త్రీలు సృష్టికర్తలు .. వారికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉందన్నారు. ఈ సందర్బం
Women Power : టాప్-5 దేశాల మహిళలు.. పురుషుల కంటే 67 శాతం ఎక్కువ పతకాలు తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ ఐదు దేశాలకు చెందిన మహిళలు ఇప్పటివరకు 194 పతకాలు సాధించగా.. పురుషులు కేవలం 116 మాత్రమే అందుకున్నారు.