నిత్యం దేశంలో ఎంతోమంది మహిళలు అదృశ్యమవుతున్నారు. వారిని ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేక వారికి వారే వెళ్లిపోయారా? వెళ్తే ఆ తర్వాతైనా వారి ఆచూకీ ఎందుకు లభించడం లేదు? మహిళలతో పాటు పిల్లల్ని కూడా అదృశ్యం చేస్త�
AP Minister Roja | ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ వల్ల అధికంగా మహిళలు , యువతులు అదృశ్యమయ్యారని జనసేన అధినేత పవన్కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి రోజా (Minister Roja) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
చాంద్రాయణగుట్ట : ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన సంఘటన ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. శుక్రవారం ఇన్స్పెక్టర్ సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలాని తెలిపిన వివరాల ప్రకారం..ఉప్పుగూడ అం�
యాచారం : ఓ మహిళ అదృశ్యమైన సంఘటన మండలంలోని మాల్ గ్రామంలో చోటు చేసుకుంది. దీనికి సంబందించి ఎస్ఐ ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మాల్ గ్రామానికి చెందిన అనురశి పద్మమ్మ అనే వివాహిత ఈ నెల 6వ తేదిన �
పహాడీషరీఫ్ : ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన ఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై శోభ వివరాల ప్రకారం జల్పల్లిలో నివాసముంటున్న శిరీష (29) గృహిణి. 5న రాత్రి 10 గంటల సమయంలో తల్
బొల్లారం : ఇంటి నుండి బయటికి వెళ్లి ఓ మహిళ అదృశ్యమైన సంఘటన తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ శ్రావణ్ కుమార్ తెలిపిన కథనం ప్రకారం..తిరుమలగిరి శాస్త్రీనగర్ కు చెందిన మంజుల క్రిష్ణ జన
సికింద్రాబాద్ : భర్త తనపై చేయిచేసుకోవడంతో మనస్థాపానికి గురైన ఓ గృహిణి ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లి అదృశ్యమైంది. బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం పెద్దలచ్చన్నగార�
సికింద్రాబాద్ : స్వగ్రామానికి వెళ్లే క్రమంలో తండ్రి సూచనలమేరకు ఇంటినుంచి బస్టాపుకు బయలుదేరిన ఓ గృహిణి అదృశ్యమైంది. బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం న్యూ బోయిన్పల్లి ఆనం�
బేగంపేట్ : బంగారం దుకాణంలో వాయిదా డబ్బులు చెల్లించి తిరిగి ఇంటికి బయలుదేరిన ఓ ప్రైవేట్ పాఠశాల ప్రధానో పాధ్యాయురాలు అదృశ్యమైన సంఘటన మంగళవారం మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై లక్ష్మయ�
అబిడ్స్ : తన సోదరి ఇంటి నుంచి బయటకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిన మహిళ తిరిగి రాక పోవడంతో కుటుంబ సభ్యులు మంగళ్హాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ ఎ రాజశేఖర్రెడ్డి కథనం ప్రకారం….గగన్పహాడ్ ప్రాంతానిక
అబ్దుల్లాపూర్మెట్ : కళాశాలకని ఇంటి నుంచి వెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన విరాల ప్రకారం.. మండల కేంద్రంలోని జేఎన్ఎన్యుఆర్ఎం క�
మల్కాజిగిరి : ఓ వివాహిత అదృశ్యమైన సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాలప్రకారం మల్లికార్జున నగర్కు చెందిన దినేష్కుమార్, సాయి వైష్ణవి లు భార్యభర్తలు. 2018లో వీ