బీర్ పూర్ మండల కేంద్రం శివారులోని రోళ్లవాగు ప్రాజెక్ట్ నిర్మాణ పనులు దాదాపు 90శాతం పనులు పూర్తికాగా అటవి అనుమతులు ఆలస్యం అవుతుండడంతో షటర్లు బిగించక పోవడంతో భారీగా కురుస్తున్న వర్షాలతో పాటు శ్రీరాంసాగర�
సిరిసిల్లలో ప్రొటోకాల్ వివాదం రోజురోజుకు పెరుగుతోంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న అధికారిక కార్యక్రమాల ఫ్లెక్సీలలో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫొటో ఏర్పాటు చేయకపోవడంతో వివాదం మొదలైంది.
Goods train runs without loco pilot | లోకో పైలట్ లేకుండానే ఒక గూడ్స్ రైలు పట్టాలపై పరుగులు తీసింది. వంద కిలోమీటర్ల వేగంతో సుమారు 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఇది చూసి అంతా షాక్ అయ్యారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల
Haryana Mahapanchayat | హర్యానాలోని నూహ్ జిల్లాలో ఇటీవల మతపరమైన ఊరేగింపు సందర్భంగా అల్లర్లు, హింసాత్మక సంఘటనలు జరిగాయి. అవి గురుగ్రామ్ వరకు వ్యాపించాయి. ఈ ఉద్రిక్తతల నడుమ హిందూ సమాజ్ మహాపంచాయత్ (Haryana Mahapanchayat) ఆదివారం జర
పన్ను రేట్లు పెంచే విషయంలో రాష్ర్టాల నుంచి జీఎస్టీ కౌన్సిల్ అభిప్రాయాలు తెలుసుకోలేదని తెలుస్తున్నది. మంత్రుల బృందం ఇప్పటికీ జీఎస్టీ కౌన్సిల్కు నివేదిక సమర్పించలేదని సమాచారం