సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మెట్ట రైతులకు సాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. గౌరవెల్లి రిజర్వాయర్ పూర్తిచేసి కాల్వల ద్వారా సాగునీరు వస్తే పంటలు పండుతాయనే ఆశలు రైతుల్లో రోజురోజుకు ఆవిరైపోతున్నాయి.
సాగునీరు విడుదల చేయాల్సిన ప్రభుత్వం ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పంటలు ఎండిపోయాయని బీఆర్ఎస్ నేత బైరగోని యాదగిరి గౌడ్ అన్నారు. కోనసీమ మాదిరిగా ఉన్న పంట పొలాలు నేడు ఎండిపోయి బీటలు వారి దర్శనమిస్తున్�