గత నెల ఫిబ్రవరిలో టోకు ద్రవ్యోల్బణం మళ్లీ విజృంభించింది. ఇదే సమయంలో దేశీయ ఎగుమతులు మరోసారి నిరాశపర్చాయి. సోమవారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత హోల్సేల్ ఇన్ఫ్లేషన
బాచుపల్లి పోలీసులు బుధవారం ప్రగతినగర్లో నిర్వహించిన తనిఖీల్లో రూ.2.25 కోట్ల విలువజేసే పట్టుచీరలను డంపింగ్ చేస్తుండగా పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ప్రగతి
గోధుమల ధరలు ఇంకా అదుపులోకి రాకపోవడంతో కేంద్రం మరిన్ని ఆంక్షలు విధించింది. డీలర్లు, హోల్సేల్ వ్యాపారుల వద్ద ఉండాల్సిన స్టాక్ లిమిట్ను 3,000 టన్నుల నుంచి 2,000 టన్నులకు కుదించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోక�
ధరలు కొండెక్కికూర్చున్నాయని స్వయాన కేంద్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ధరల దెబ్బకు వినియోగదారు విలవిలలాడుతున్న తీరును రిటైల్, హోల్సేల్ ద్రవ్యోల్బణం డాటాలు రెండూ కళ్ల
నిజామాబాద్ నగరంలో అత్యాధునిక వసతులతో కూడిన హోల్సేల్ చేపల మార్కెట్ను నిర్మించడానికి ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలస
మార్చిలో 7.39 శాతంగా నమోదు న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: దేశంలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) రికార్డు స్థాయిలో పెరిగింది. గత నెలలో ఏకంగా 7.39 శాతానికి ఎగబాకి ఎనిమిదేండ్ల గరిష్ఠ స్థాయికి దూసుకెళ్లింది. ఫి�