తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం హరితోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి పల్లె, గ్రామం, పట్టణాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కలు నాటే స్థలాలను ముగ్గులు వేసి
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పట్టణ ప్రగతి దినోత్సవ వేడుకలు పండుగలా సాగాయి. అన్ని పట్టణాల్లో సంబురాలు అంబరాన్నంటాయి. మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు ఆకట్టుకున్నాయి.
2కే రన్ అదిరింది.. ఉదయం 6 గంటలకే వేలాదిగా తరలివచ్చిన యువతీ యువకులతో ఉత్సాహంగా సాగింది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం పోలీసు, క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరుగు అట్టహాసంగా జరిగింది.
హుజూరాబాద్ నియోజకవర్గంలో మంజూరు చేసిన దళితబంధు యూనిట్లపై దమ్ముంటే బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చర్చకు రావాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి, మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి సవాల్ విసిరారు. శుక్�
ఈద్-ఉల్-ఫితర్'ను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. పవిత్ర రంజాన్ మాసం ఆరంభం నుంచి కొనసాగిన ఉపవాస దీక్షలు శుక్రవారం ముగియడంతో శనివారం పండుగను జరుపుకున్నారు. ఉదయమే కొత్త బట్టలు, అత్తరు పరిమళాలతో ఈద్గాలు, �
హుజూరాబాద్ మండలంలోని చెల్పూర్లో మహిళను వేధించిన గ్రామ సర్పంచ్కు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వత్తాసు పలకడం దుర్మార్గమని హుజూరాబాద్ ఎంపీపీ ఇరుమల్ల రాణి సురేందర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.