కోల్కతా: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ అధికారులను ఉసిగొల్పడం ద్వారా బీజేపీ తనను బెదిరించలేదని తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జి స్పష్టంచేశారు. ఒక నేత విషయంలో బీజేపీ ఇదేపని చేసిందని, తన విషయంలో �
కోల్కతా: పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మరో నేత గుడ్బై చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల తొలి విడుత పోలింగ్కు కొద్ది రోజుల ముందు టీఎంసీ నేత, మాజీ ఎమ్మెల్యే దినేశ్ బజాజ్ పార్టీకి రాజీనామ�
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో తాను చాలా క్రీయాశీలంగా వ్యవహరిస్తానని గత నెల టీఎంసీకి రాజీనామా చేసి, ఇవాళ బీజేపీలో చేరిన సీనియర్ నేత దినేశ్ త్రివేది చెప్పారు.
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. టీఎంసీని వీడి బీజేపీలో చేరిన సువేంద్రు అధికారి గత ఎన్నికల్లో బరిలో నిలిచిన నందిగ్రామ్ నుంచి పోటీచేస్తున్నట్లు టీఎంసీ అధినేత్రి మమ
నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగుతున్నా ఏంచేస్తారో చేస్కోండి.. విజయం మాదే: మమత ఒకే దఫాలో అభ్యర్థుల జాబితా విడుదల కోల్కతా, మార్చి 5: తమకు తొలిసారిగా అధికారం దక్కడానికి కారణమైన పోరుగడ్డ నందిగ్రామ్ నుంచే పో
కోల్కతా : ఎన్నికల వేళ ఎన్నో సిత్రాలు చూస్తుంటాం. కొన్ని విచిత్రంగా ఉంటుండగా.. మరికొన్ని నవ్వు తెప్పిస్తుంటాయి. మొన్న రాహుల్గాంధీ కేరళలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్కీలు తీసి అలరించగా.. ఇవాళ పశ్చిమ బెంగా
ముంబై : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలను అటు తృణమూల్ కాంగ్రెస్, ఇటు బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ ప్రచారపర్వాన్ని ప్రారంభించాయి. పెద్ద ఎత్తున ర�
కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రం సిలిగురి జిల్లాలో 13 అడుగుల పొడవున్న భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. సిలిగురి జిల్లాలోని ఫుల్బరి పట్టణానికి సమీపంలో రోడ్డపక్కనే ఉన్న నీటిపైపులో ఆ కొండచ
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో కాంగ్రెస్ చేతులు కలపడంపై ఆ పార్టీ సీనియర్ల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఈ కూటమిని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర
కోల్కతా: చాలా మందికి ఉదయాన్నే ఒక కప్పు టీ తాగకుండా రోజు మొదలవదు. అంతేకాదు అలసిపోయి తలనొప్పిగా ఉన్నా, పని ఒత్తిడి ఎక్కువైనా కప్పు టీ తాగితే క్షణాల్లో రిలాక్స్ అనిపిస్తుంది. అందుకే చాలామంది రోజు నాలు�
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కేసు సుప్రీంకోర్టుకు చేరుకున్నది. రాష్ట్రంలో ఎనిమిది దశల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయించింది. దీనిని వ్యతిరేకిస్తూ సోమవారం సు�