కోల్కతా: తనను చంపడానికి బీజేపీ కుట్ర పన్నుతున్నదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ కుట్రలో భాగంగానే తన భద్రతా అధికారి వివేక్ దూబేను ఎన్నికల కమిషన్ (ఈసీ) తొలగించిందన్నారు. మంగళవారం మెజి�
కోల్కతా : కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీలే లక్ష్యంగా పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మంగళవారం నిప్పులు చెరిగారు. ఈసీ రోజువారీ కార్యకలాపాల్లో అమిత్ షా జోక్యం చేసుకు�
కోల్కతా: పశ్చిమబెంగాల్లో బీజేపీ అధికారంలోకి రాగానే తమ పార్టీ కార్యకర్తలపై దాడి చేసిన వారి సంగతి చెబుతామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత యోగీ ఆదిత్యనాథ్ హెచ్చరించారు. తమ పార
కోల్కతా : నటి పాయల్ సర్కార్తో పాటు మరో నలుగురు బీజేపీ నేతలకు కేంద్ర ప్రభుత్వం బెంగాల్లో సీఐఎస్ఎఫ్ భద్రతను కల్పించింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పాయల్ సర్కార్ను బెహలా పుర్బా నియోజకవర�
కోల్కతా: పశ్చిమబెంగాల్లో మళ్లీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీదే అధికారమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జి ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్రంలో టీఎంసీ ప్రభుత్వమే ఉంటుందని, మీ�
కోల్కతా : పశ్చిమబెంగాల్ శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే ఆ పార్టీని వీడారు. ప్రముఖ బెంగాల్ సినీనటి, రేడిఘి నియోజకవర్గ ఎమ్మెల్యే దేబశ్రీ రాయ్ ఆ పార�
కోల్కతా: కేంద్ర మాజీమంత్రి యశ్వంత్ సిన్హా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. అదేవిధంగా టీఎంసీ జాతీయ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడిగా పార్టీ అధినాయకత్వం నియమించింది. మాజీ ప్రధాన
బెంగాలీలకు రైతు నేత రాకేశ్ టికయిత్ పిలుపు నందిగ్రామ్లో కిసాన్ మహా పంచాయత్ పాల్గొన్న మేధాపాట్కర్ తదితరులు, రైతు నేతలు కోల్కతా, మార్చి 13: అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పశ్చిమబెంగాల్ ప్
ముంబై: పశ్చిమ బెంగాల్లో హింస గురించి మాత్రమే బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ఆందోళన చెందుతున్నాయని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ విమర్శించారు. బెల్గాంలో గత 8 రోజులుగా మరాఠీ ప్రజలపై దాడి జరుగుతున్నదని, దీని గురించి ఎవర
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ నేత సువేందు అధికారి ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీపై పో�
కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్ర మాజీ మంత్రి, ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేలో చేరిన కీలక నేత సువేందు అధికారి నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన నామినేషన్ దాఖలు చేశారు. సు�
న్యూఢిల్లీ: ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకున్న అత్యాధునిక రాఫెల్ ఫైటర్ జెట్ల రెండవ స్క్వాడ్రన్ను ఏప్రిల్లో భారత వాయుసేన(ఐఏఎఫ్)లో ప్రవేశపెట్టనున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అలీపూర్దుర్ జిల్లాల�