దేశంలో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ వేసిన అంచనాలను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ఖండించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవన సీజన
Weather Alert | వచ్చే ఐదు రోజుల్లో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ ఉష్ణోగ్రతల ప్రభావం తెలుగు రాష్ర్టాలపై ఎక్కువ�
Weather Report | దేశంలో ఎండలు మరింతగా మండే సమయం వచ్చేసింది. బయటకు వెళ్లినా, ఇంట్లో ఉన్నా.. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. భారత్లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నదని భారత �
రాష్ట్రంలో ఈ నెల 10వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నదని వెల్లడించింది
రానున్న రెండు, మూడు రోజుల్లో ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్కు భారీ వర్షాల ముప్పు పొంచిఉన్నదని వాతావరణ శాఖ హెచ్చిరించింది. రానున్న 48 గంటల పాటు కోస్తాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని...