Southwest Monsoon | కర్ణుడి చావుకి కారణాలు అనేకం అన్నట్టుగా.. ఈసారి రుతుపవనాలు నెమ్మదించడానికి సైతం ఎల్నినోతోపాటు మరెన్నో కారణాలు ఉన్నాయి. నైరుతి రుతుపవనాలు 2026 జూన్ 4న భారతదేశంలోకి ప్రవేశించిన తర్వాత ఒక అడ్డంకిని �
Southwest Monsoon | నైరుతి రుతుపవనాల మందగమనంతో రాష్ట్రంలో కొన్ని రోజులుగా తీవ్ర వడగాలులు, ఉకపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది.
Southwest Monsoon | నైరుతి రుతుపవనాల పురోగతి మందగించడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది. భారత వాతావరణ శాఖ(ఐఎండీ) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం వర్షపాతంలో ఏకంగా 40 శాతం లోటు నమోదైంది.
Southwest Monsoon | నైరుతి రుతుపవనాలు దేశంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నప్పటికీ కనీసం మరో వారం రోజులపాటు విస్తృతమైన వర్షపాతం తక్కువగానే ఉండే అవకాశం ఉంది. జూన్ 23 ప్రాంతంలో పరిస్థితులు మెరుగుపడటం ప్రారంభమ�
ఎల్నినో వచ్చేసింది. దీంతో భారతదేశంలో రుతుపవనాల వర్షపాతం తగ్గిపోవడం, సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలపై ఆందోళనలు మళ్లీ మొదలయ్యాయి. ప్రపంచంలోని అనేక వాతావరణ సంస్థలు ముందుగానే అంచనా వేసిన �
Heavy Rains | రాగల ఏడు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయిన హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
Southwest Monsoon | ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు సోమవారం రాష్ట్రంలోని జోగుళాంబ గద్వాల జిల్లాలోకి ప్రవేశించినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
Weather Update | మరో రెండు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40కిలోమీటర్ల వే�
Southwest Monsoon | నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ముందుకు విస్తరిస్తున్నాయి. దీనిప్రభావంతో చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రెండు, మూడు రోజుల్లో తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని అధికారులు తెలిపార�
Weather Update | కాసేపట్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల సిద్దిపేట జిల్లాలో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
రాష్ట్రంలో ప్రస్తుతం భిన్న వాతావరణం నెలకొన్నది. మధ్యాహ్నం వరకు భానుడు నిప్పులు కురిపించగా, సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో పలు ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురిసింది.
Rains | రాష్ట్రంలో వడగాడ్పుల తీవ్రత కొనసాగుతున్నదని, దీంతో 40 నుంచి 43 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.