మిషన్ భగీరథ ప్రాజెక్టుతో ఇంటింటికీ నల్లాల ద్వారా సరఫరా అవుతున్న ‘శుద్ధనీరు’ అమృతంగా మారింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ‘మంచి నీళ్ల పండుగ’ను ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ఘనంగా జరుపు
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు అట్టహాసంగా సాగుతున్నాయి. ఆదివారం తెలంగాణ మంచినీళ్ల పండుగ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వైభవంగా జరిగింది. కందుకూరు మండలంలోని ముచ్చర్ల ప్లాంట్ వద్ద జరిగిన వేడుకల్లో రాష్ట్ర విద్య�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామం ఎదళ్లగుట్ట మిషన్ భగీరథ (పాలేరు- వరంగల్ సెగ్మెంట్) ప్రాజెక్ట్ వద్ద ఆదివారం మంచినీళ్ల దినోత్సవం కనుల పండువగా సాగింది.
ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా మిషన్ భగీరథ నీళ్లు తాగాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంచినీళ్ల దినోత్సవాన్ని మున్సిపల్
తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డల తాగునీటి కష్టాలు తీర్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని చేవెళ్ల ఎమ్మె ల్యే కాలె యాదయ్య అన్నారు. ఆదివారం షాబాద్ మండలంలోని అంతారం మిషన్ భగీరథ ప్రాజెక్టు వద్ద నిర్వహించిన చ�
గుక్కెడు నీటి కోసం తండ్లాడిన రోజులు.. బిందెడు నీళ్ల కోసం కిలోమీటర్ల దూరం నడిచిన జనాలు.. ఎండాకాలం వచ్చిందంటే ‘పానీ’పాట్లతో అల్లాడి పోయిన ప్రజలు.. సమైక్య పాలనలో తాగునీటి కోసం సతమతమైన పరిస్థితి పోయింది. సీఎం �
అమర వీరులను స్మరించుకొనేందుకు ఒకరోజును ప్రత్యేకంగా ‘మార్టీర్స్ డే (అమరవీరులస్మారక దినం)’ గా జరుపుకొంటారు. ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా అమరుల స్థూపాలను పుష్పాలతో అలంకరించి, గ్రామ గ్రామాన తెలంగాణ అమర వీరుల�