నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ వ్యవస్థాపక డైరెక్టర్ జనరల్, ‘పద్మ భూషణ్' సరోజ్ ఘోష్ కన్నుమూశారు. ఎన్సీఎస్ఎం ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం, ఆయన అమెరికాలోని సియాటెల్లో శనివారం త�
వివిధ రకాల మానసిక అస్వస్థతలకు చికిత్స కోసం మ్యాజిక్ పుట్ట గొడుగుల్లోని(మష్రూమ్) సిలోసిబిన్ ఉపయోగపడే అవకాశం ఉందని తాజా అధ్యయనం అంచనా వేస్తున్నది. సెయింట్ లూయీస్లోని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్�
వచ్చే 30 ఏండ్లలో డయాబెటిస్ మరింతగా విజృంభించనున్నదని, ప్రపంచవ్యాప్తంగా మధుమేహ రోగుల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువ అవుతుందని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకులు పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా అత్యంత మొండి రోగాల్లో ఒకటిగా పేరుపడ్డ మలేరియాకు అమెరికా పరిశోధకులు సరికొత్త టీకాను అభివృద్ధి చేశారు. జార్జి వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధకులు ఎంఆర్ఎన్ఏ ఆధారిత రెండు వ్యాక్సిన్లు