AP News | ఏపీలోని పలు జిల్లాలో పిడుగులు, మెరుపులతో కూడిన వర్షాలు(Rains) పడుతున్నాయి. ఆదివారం గుంటూరు(Guntur) జిల్లా ప్రత్తిపాడు మండలంలో పిడుగులు(Lightning) పడి ఇద్దరు రైతులు(Farmers) మృతి చెందారు.
అమరావతి : విశాఖ తీరంలో రింగు వలల వివాదంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తీర ప్రాంతంలో ఇరువర్గాలు 6 బోట్లను ధ్వంసం చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే . ఇరువర్గాల మధ్య వివాదం మరింత పెరగకము�
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు పోటెత్తిన వరదఎస్సారెస్పీలోకి 2లక్షల 20 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో మెండోరా : గులాబ్ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నందున జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్