CPM leaders | ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపికలో అనర్హులను గుర్తిస్తే ఆందోళన తప్పదని సీపీఎం మండల కార్యదర్శి జిఎస్ గోపి, పట్టణ కార్యదర్శి బి వెంకటేష్, జిల్లా కమిటీ సభ్యులు అజయ్, ఎస్ రాజు హెచ్చరించారు.
పులి గాండ్రింపులు అటవీ గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బెజ్జూర్, దహెగాం, చింతలమానేపల్లి, సిర్పూర్(టీ), కాగజ్నగర్లో సంచరిస్తూ మూగజీవాలపై పంజా విసురుతుండగా, పట్టపగలు కూడా చేలకు వె�
తెలంగాణలో పండిన యాసంగి ధాన్యం కొనేదాకా కేంద్రాన్ని వదలబోమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. గురువారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం నందనంలో నందనం సొసైటీ
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బ్రోకర్ రాజకీయాలు చేయడం మానుకోవాలని సుడా చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు హితవు పలికారు. మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం
బెంగళూరు: కర్ణాటక సీఎం యెడియూరప్పను ఆ పదవి నుంచి తొలగిస్తే రాష్ట్రంలో మరిన్ని సమస్యలు వస్తాయని మఠాధిపతులు హెచ్చరించారు. సీఎం పదవి నుంచి యెడియూరప్ప దిగిపోరన్న ఊహాగానాలు ఊపందుకోవడంతో పలు మఠాలకు చెందిన అ�