ఎక్కడా లేని విధంగా పీఆర్సీ ఇచ్చారు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఉద్యోగుల కృషితోనే తెలంగాణకు అవార్డులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి హనుమకొండలో టీజీవో భవన్ ప్రారంభం ‘ముఖ్యమంత్రి కేసీఆర్
ప్రజలకు సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేయాలి కలెక్టర్ బీ గోపి కలెక్టరేట్లో ఘనంగా గణతంత్ర వేడుకలు ఖిలావరంగల్, జనవరి 26: జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపాలని కలెక్టర్ బీ గోపి అన్నారు. కలెక్టరేట్లో
వారం పదిరోజుల్లో ఎమ్మెల్యేల నుంచి లబ్ధిదారుల జాబితా సమష్టిగా యూనిట్ల ఏర్పాటుకు అవకాశం ఎంపికైనవారితో గ్రామ, మండల స్థాయి కమిటీలు యూనిట్ల ఎంపిక కోసం అవగాహన సదస్సులు, ప్రదర్శనలు ఇప్పటికే అధికారులతో సమీక్ష
కలిసి వచ్చే పార్టీలతో కలిసి పోరాడుతాం రేపు కాజీపేట ఫ్యారడైజ్ ఫంక్షన్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలి చీఫ్ విప్ దాస్
వరంగల్ : బహిరంగ ప్రదేశాలలో పోగతాగిన19మందికి జరిమానా విధించినట్లు హనుమకొండ డీఎంహెచ్వో డాక్టర్ లలితాదేవీ ఓ ప్రకటనలో తెలిపారు. మంగళవారం హనుమకొండలోని ఎల్బీ కళాశాల, నిట్, న్యూ బస్స్టేషన్, కెయూ క్రాస్ రోడ్ ప
వరంగల్ : తెలంగాణ రాష్ట్రంలో పండిన ప్రతి దాన్యపు గింజను కేంద్రం కొనుగోలు చేయాలని మాజీ మేయర్ గుండా ప్రకాష్రావు, వరంగల్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు లు అన్నారు. శుక్రవారం వరం�
గీసుగొండ : మహిళలు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని సఖీ కేంద్రం సమాజిక కార్యకర్త సుధ అన్నారు. మండలంలోని గంగదేవిపల్లి గ్రామంలో మహిళల హక్కులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ సమాజంలో మహిళలు గృ�
గీసుగొండ : గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ జాన్పాకలో శుక్రవారం టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేసి 40 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నట్లు టాస్క్ఫోర్స్ ఏసిపి రఘునాథ్ గైక్వాడ్ తెలిపారు. నర్సంపేటకు చెందిన ఇఫ్�
కరీమాబాద్ : ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటిస్తూ పోషక ఆహారం తీసుకోవాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ బత్తిని రమాదేవి లబ్దిదారులను కోరారు. శుక్రవారం 42వ డివిజన్లోని పలు అంగన్వాడీ సెంటర్లను ఆమె పరిశీలించారు. ఈ సం�
నెక్కొండ: అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్న పౌష్టికాహారం పంపిణీ సక్రమంగా చేయాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ శ్యామల కోరారు. మండల కేంద్రంలోని భారతి మండల సమాఖ్య కార్యాలయంలో దీక్షకుంట అంగన్వాడీ సెక్�
ఖిలావరంగల్ : చారిత్రక నేపథ్యం కలిగిన రాతికోట విద్యుత్ దీపాలతో కనువిందు చేస్తోంది. రాతికోట చుట్టూ ఐదు కిలో మీటర్ల మేర సీసీ రోడ్డును గతంలో నిర్మించారు. అయితే రాత్రి అయితే పర్యాటకులు కోట చుట్టూ వెళ్లలేని �
సీజన్ ప్రారంభంలోనే అధిక ధర పలుకుతున్న పత్తిక్వింటాల్కు రూ.7450తో కొనుగోలు చేస్తున్న వ్యాపారులుహర్షం వ్యక్తం చేస్తున్న రైతులుకాశీబుగ్గ, అక్టోబర్ 3 : ఎనుమాముల మార్కెట్లో పత్తి కొనుగోళ్లు జోరందుకున్నాయి
పర్వతగిరి : టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజల్లో తీసుకెళ్లాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ సూచించారు. బుధవారం హన్మకొండలోని ఎమ్మెల్యే నివాసంలో పర్వతగిరి మండల నూతన ప్రధాన, యువజన వి