పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా బీఎల్వోలు ప్రతి ఒక్కరికీ ఓటరు స్లిప్పులను అందజేయాలని ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం అసెంబ్లీ పరిధిలో ఓటర్లకు స్లిప్పులను అందజేసే ప్రక్రియ చురుకు�
పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల విభాగం అధికారులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ముందస్తుగా ఓటరు స్లిప్ల పంపిణీకి చర్యలు చేపట్టారు.
త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో అధికారులు తమ విధులను పారదర్శకంగా నిర్వహించాలని నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల జనరల్ అబ్జర్వర్ మనోజ్కుమార్ మాణిక్రావు సూర్యవంశీ అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం ఇప్పటికే ఓటర్ స్లిప్లు పంపిణీ పూర్తి చేసింది. బూత్ లెవెల్ అధికారులు(బీఎల్ఓ) ప్రతి ఇంటికీ వెళ్లి స్లిప్లను అందజేశారు.
ప్రతి ఓటరుకు గురువారం కల్లా ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్స్ (వీఐఎస్) పంపిణీ పూర్తి చేయాలని క్షేత్రస్థాయి ఎన్నికల అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈవో వికాస్రాజ్ ఆదేశించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో అర్హులందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా వారి పోలింగ్ కేంద్రం, బూత్ల వివరాలతో కూడిన ఓటర్ స్లిప్లను ఎన్నికల అధికారులు బుధవారం పంపిణీ చేశారు.
రిటర్నింగ్ అధికారులు తమ పరిధిలోని పోలింగ్ స్టేషన్లలో కనీస మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపారు. బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎ
Voter Card | ఓటరు జాబితాలో ఉన్న ఓటర్లందరికీ నవంబర్ 25కల్లా ఓటరు సమాచార స్లిప్లను పంపిణీ చేయనున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఓటు హక్కును వినియోగించుకొనేందుకు ఫొటోతో ఉన్న ఓటరు కార్డు లేదా మరో 12 రకాల గుర్తింపు క�