ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-సర్) జోరుగా సాగుతున్నది. ఉమ్మడి జిల్లాలోని గ్రామగ్రామాన ‘సర్' సందడి కనిపిస్తున్నది. అయితే, ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ, ఫారాల భర్తీ, అవి
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)పై ఖమ్మం జిల్లా ఓటర్లు కుస్తీ పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా గణన పత్రాలు పూరించే అంశం ఓటర్లను చాలావరకూ అయోమ యానికి గురిచేస్�
ఇల్లెందు నియోజకవర్గంలో జరుగుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ బీఎల్ఏలు సైనికుల్లా పనిచేయాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియనాయక్ అన్నారు. ఆదివారం ఇల్లెందు బీఆర�
ఓటరు జాబితా సమగ్ర సవరణ(సర్) ప్రక్రియలో ఫారాలు నింపే విషయంలో తీవ్ర అయోమయం నెలకొన్నది. దరఖాస్తులు సమర్పించేందుకు వచ్చే ప్రజలు ఏ ఫారం ఏ అవసరానికి ఉపయోగించాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బూత్ లెవల్
ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ నగర ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నది. చిత్ర విచిత్రమైన నియమాలు, నిబంధనలు ఉండటంతో ఎన్యూమరేటర్లతో పాటు ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. బీఎల్వోలకు సరైన శిక్షణ ఇవ్వకపోవడంతో ఫార
ప్రతి వ్యక్తి ఓటు హక్కును కాపాడుకోవాలని.. ప్రజలను మోసం చేసే ప్రభుత్వాలకు బుద్ధి చెప్పేందుకు ఆ ఓటును ఆయుధంగా మలచుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ
బీఆర్ఎస్ కార్యకర్తలంతా కలిసికట్టుగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి కోరారు. సోమవారం అన్నాసాగర్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే ఆల తన నివాసంలో భట్టుపల్లి, వెల్కిచర్ల, మహబూబ్నగర్ రూరల్ మండలం�
ఓటర్ల జాబితా సవరణను బిఎల్వోలు పకడ్బందీగా నిర్వహించాలని భూదాన్ పోచంపల్లి మండల తాసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం జలాల్పూర్ గ్రామం స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో ఓటర్ల జాబితా సవరణకు
Voter Roll Revision: ఓటర్ల జాబితా సవరణపై ప్రత్యేక చర్చ చేపట్టాలని లోక్సభలోని విపక్ష సభ్యులు స్పీకర్ను కోరారు. ఈ నేపథ్యంలో వాళ్లు లేఖ రాశారు. పలువురు ఎంపీలు ఆ లేఖపై సంతకం చేశారు. బీహార్లో జరిగిన