భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) మంగళవారం 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల(యూటీ) వ్యాప్తంగా ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)ను ప్రారంభించింది. ఈసీని రాజీపడిన ఎన్నికల సంఘమని ఆరోపించిన తృణమూల్ కాంగ్రెస్(ట
కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) చేపట్టడం ‘పౌరుల హక్కులపై దాడి’ అని తమిళనాడు ప్రభుత్వం ఆరోపించింది. ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఈ మ
దేశవ్యాప్తంగా ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)కు రంగం సిద్ధమైంది. ‘సర్' మొదటి దశను వచ్చే వారం నుంచి దేశంలోని 10 నుంచి 15 రాష్ర్టాల్లో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిర్వహించబోతున్నది.
పారదర్శక ఓటరు జాబితా తయారీలో బీఎల్ఓల పాత్ర కీలకమని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గరువారం వేములపల్లి మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్లో బీఎల్ఓలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంల