ఓటరు జాబితాల ప్రత్యేక ప్రక్షాళన కార్యక్రమం (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) గందరగోళంగా మారింది. ‘సర్' ప్రక్రియ బిచ్కుంద మండలంలో ఆశించిన స్థాయిలో ముందుకు సాగడంలేదు. ఇప్పటివరకు కొందరు ఓటర్లకు ఎన్యూమరేషన�
ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-సర్) అనేక సందేహాలను లేవనెత్తుతున్నది. 2002 నాటి ఓటర్ జాబితాను ఆధారంగా చేసుకుని సాగుతున్న ఈ ప్రక్రియ ఇప్పుడు అసలు సమస్యగా మారింది.
ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను తేలిగ్గా తీసుకోవద్దని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఓటర్లకు సూచించారు. ప్రతిఒక్కరూ తమ ఓటరు వివరాలను విధిగా నమోదు చేసుకోవాలని, లేకపోతే ఓ�
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. ఎన్నికల సంఘం నిర్ధేశించిన మేరకు బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు ధ్రువీకరిం
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-సర్) కార్యక్రమం గందరగోళంగా మారింది. ఓటర్ జాబితాల ప్రక్షాళన కోసం చేపట్టిన ఈ ప్రక్రియ కాస్త అనేక సందేహాలకు, అంతులేని ప్రశ్నలకు, అంతకు మించి
పుష్కర కాలం తర్వాత చేనేత సహకార ఎన్నికలు జరుగుతున్నాయి. నెల రోజుల కిందటే సహకార సంఘాల ఓటరు జాబితాలు సిద్ధం చేశారు. సొసైటీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో పోటీకి ఆశావహులు ఆసక్తి చూపుతున్నారు. సిద్దిపేట
ఓటర్ల జాబితా ప్రక్షాళనకు కేంద్ర ఎన్నికల సంఘం ఉమ్మడి జిల్లాలో ముహూర్తం ఖరారు చేసింది. ఆ మేరకు ఈనెల 14న ఆదేశాలు జారీ చేసింది. ఆ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఓటర్ల జాబితా సమగ్ర సవరణ
గ్రేటర్ హైదరాబాద్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టిన సర్ మొబైల్ యాప్ నిర్వహణపై బీఎల్ఓలుగా నియమితులైన అంగన్వాడీ టీచర్లు, జీహెచ్ఎంసీ స్వ�
దేశవ్యాప్తంగా ఓటరు జాబితా సవరణ చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పలు రాష్ర్టాల్లో ప్రక్రియ పూర్తయింది. తెలంగాణలోనూ త్వరలో ఈ కార్యక్రమం చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నది. అయితే కొన్ని �
తెలంగాణలో త్వరలో జరిగే ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) కార్యక్రమంపై ప్రత్యేక దృష్టిసారించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు పార్టీ శ్రేణులకు సూచించారు.
తెలంగాణలో మున్సిపల్ ఎ న్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సం ఘం (ఎస్ఈసీ) కసరత్తు ముమ్మరం చే సింది. ఇప్పటికే డివిజన్లవారీగా ఓటర్ల జా బితాలను, బ్యాలెట్ బ్యాక్సులు సిద్ధం చేసి, సిబ్బందికి శిక్షణ ఇస్తున్న ఎస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాలను ఆయా మున్సిపల్ అధికారులు సోమవారం విడుదల చేశారు. జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్, ఇల�
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) జరుగుతున్న రాష్ర్టాల్లో బూత్ లెవెల్ ఆఫీసర్ల (బీఎల్వో) మరణాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. బీఎల్వోల పని భారాన్ని తగ్గించాలని రాష్ర్టాలను ఆదేశిం