క్రీడారంగంలో ఉజ్వ ల భవిష్యత్ ఉందని, విద్యార్థు లు చదువుతోపాటు క్రీడల్లో రా ణించాలని ఇఫ్కో డైరెక్టర్ దేవేం దర్రెడ్డి పిలుపునిచ్చారు. క్రీడ లు దేహదారుడ్యానికి, మానసికోల్లాసానికి ఎంతో దోహదపడుతాయన్నార�
దివంగత జడ్పీటీసీ వాకిటి లక్ష్మారెడ్డి 60వ జయంతిని పురస్కరించుకొని లక్ష్మారెడ్డి మెమోరియల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ శుక్రవారం ముగిసింది. ఐదు రోజులుగా సా�