తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న బయో ఏషియా (20వ సదస్సు) సదస్సును రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే.తారకరామారావు ప్రారంభించారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సె
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ఇప్పటికే రెండుసార్లు దేశాన్ని వణికించింది. ఇక ఇప్పుడు మూడో వేవ్ ఎప్పుడొస్తుందా తెలియక జనం బిక్కుబిక్కుమంటున్నారు. అయితే కేసులు పెరగ్గానే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవ�
న్యూఢిల్లీ: కరోనా రెండో వేవ్ ముగియక ముందే.. మూడో వేవ్ వస్తోందని, అది పిల్లలపై తీవ్ర ప్రభావం చూపబోతోందన్న వార్తలు తల్లిదండ్రులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. అయితే వాళ్ల ఆందోళనకు తెరదించే ప
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాక్సిన్ తొలి డోసు పరంగా చూసుకుంటే అమెరికా కంటే కూడా ఎక్కువ వ్యాక్సిన్లు ఇండియానే ఇచ్చిందని చెప్పారు ప్రభుత్వ టాస్క్ఫోర్స్ చీఫ్ వీకే పాల్. ఇప్పటి వరకూ ఇండియాలో తొల�
పిల్లల్లో కొవిడ్పై నీతి ఆయోగ్ సభ్యుడి కీలక ప్రకటన | దేశంలో కరోనా రెండో దశలో యువతపై ప్రభావం చూపుతున్నది. థర్డ్ వేవ్ భయాల మధ్య చిన్నారులపై ప్రభావం చూపుతుందనే వార్తలపై కేంద్రం స్పందించింది.
న్యూఢిల్లీ : భారత్ లో త్వరలో మరో నాలుగు కొత్త కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని, రోజుకు కోటి వ్యాక్సిన్ డోసులు అందించవచ్చని నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ పేర్కొన్నారు. మరికొన�
న్యూఢిల్లీ: ఇంట్లోనూ మాస్క్లు పెట్టుకోవాల్సిన సమయం వచ్చిందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అనవసరంగా ఇళ్లలో నుంచి బయటకు వెళ్లకూడదని కూడా సలహా ఇచ్చింది. సోమవారం నీతి ఆయోగ్ సభ్య�
3 వారాలు అలర్ట్గా ఉండాలి|
కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో వచ్చే మూడు వారాలు చాలా కీలకం అని కేంద్రం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా కరోనా ...
సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ నుంచి కొవిడ్ -19 వ్యాక్సిన్ల సరఫరా జూలై-ఆగస్టు నాటికి పెరిగే అవకాశం ఉన్నదని నితీ ఆయోగ్ సభ్యుడు ప్రొఫెసర్ వీకే పాల్ చెప్పారు.