Vivo-India | మనీ లాండరింగ్ కేసులో చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో అనుబంధ వివో ఇండియాకు చెందిన ముగ్గురు ఎగ్జిక్యూటివ్ లను అరెస్ట్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వర్గాలు తెలిపాయి.
Smart Phones Usage | స్మార్ట్ ఫోన్ల వాడకంపై ప్రతి భారతీయుడు రూపాయికి రూ.6 లబ్ధి పొందుతున్నాడు. మధ్య తరగతితో పోలిస్తే సంపన్నులే ఎక్కువ బెనిఫిట్లు పొందుతున్నారు.
దేశీయ మార్కెట్లోకి వివో సరికొత్త ఫోన్లను విడుదల చేసింది. ఎక్స్90 సిరీస్లో భాగం గా రెండు మాడళ్లను పరిచయం చేసింది. వీటిలో 12జీబీ+256 జీబీ మెమోరీ కలిగిన ఎక్స్90 ప్రొ మాడ ల్ ధర రూ. 84, 999గా నిర్ణయించింది. అలాగే విపో �