ఏపీలోని విశాఖ ఉకు పరిశ్రమకు కేంద్రం రూ.11,440 కోట్లతో ప్యాకేజీ ప్రకటించింది. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసినట్టు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
ఏపీ ప్రజలకు కేంద్రం శుభవార్త అందజేసింది. ఆర్థికంగా నష్టాల్లో ఉన్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (వైజాగ్ స్టీల్ ప్లాంట్)కు ఆర్థికంగా భారీ సాయం అందించాలని నిర్ణయించింది. గురువారం జరిగిన కేంద్ర మ�
YCP MP Vijayasai Reddy | విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటుపరం చేయాలనే కేంద్రం నిర్ణయానికి నిరసనగా ప్రస్తుత వైజాగ్ పార్లమెంటు సభ్యుడు భరత్ మతుకుమల్లి , స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వెంటనే రాజీనామా చే�
విశాఖ స్టీల్ప్లాంట్ బిడ్డింగ్లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొంటే స్వాగతిస్తామని సీపీఐ నేత కే నారాయణ స్పష్టంచేశారు. మంగళవారం ఆయన ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్కు
విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించే కుట్రలను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉన్నదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు విమర్శించారు. ప్లాంట్ను ప్రైవేటుపరం చేసే కుట్రలను అకడి కార్మికుల�
విశాఖ ఉక్కు కర్మాగారం ఉత్పత్తిలో బ్లాస్ట్ ఫర్నేస్ సరికొత్త రికార్డు సృష్టించింది. బ్లాస్ట్ ఫర్నేస్ పని చేయడం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులో 8100 టన్నుల ఉక్కు ఉత్పత�
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై ప్రజల ఆగ్రహజ్వాలలు ఇంకా చల్లారనే లేదు, ప్రైవేటీకరణపై కేంద్రం గుడ్డిగా వ్యవహరిస్తూ ముందుకుపోతున్నది. మరో ప్రభుత్వరంగ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలని యోచిస్త�
అమరావతి : విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పరిరక్షణ కమిటీ చేస్తున్న ఉద్యమానికి సినీనటుడు చిరంజీవి తన మద్దతు ప్రకటించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ త్యాగాలకు గుర్తు అని ఆయన పేర్కొన్నారు. ఉక్క�