బీఆర్ఎస్ సిల్వర్ బూబ్లీ వేడుకల సభను విజయవంతం చేయాలని మంత్రి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సోమవారం ఐనవోలు మండలం పంథిని గ్రామంలో వర్ధన్నపేట నియోజకవర్గంలోని పర్�
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్లో గెలిచేది బీఆర్ఎస్సే అనే కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన మండల
సీఎం కేసీఆర్ పాలనలో దివ్యాంగులు ఆత్మగౌరవంతో బతుకుతున్నారని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవారెడ్డి స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 4,016 పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట�
రాష్ర్టాన్ని, దేశాన్ని ఏండ్లకేండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదు. అందరినీ ఆగం పట్టిచ్చారు. కరెంట్ కోతలతో రైతులకు చుక్కలు చూపించారు.
దేశంలో కోట్లాదిమంది ప్రైవేట్ టీచర్లు ఉన్నారు. వీరు చాలీచాలని వేతనాలతో బతుకులు వెళ్లదీస్తున్నారు. ప్రైవేట్ టీచర్ల సంరక్షణ చట్టం కోసం ఉద్యమిస్తా. ఈ విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ఒత్తిడి తెస్తా’