నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని వినాయక నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. వీధులు భక్తులతో కోలాహలంగా మారాయి. విభిన్న రూపాల్లో ఉన్న గణనాథులు ఆకట్టుకుంటున్నాయి.
వినాయక చవితి వేడుకలు ప్రగతిభవన్లో ఘనంగా నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా గణనాథుడికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, శోభమ్మ దంపతులు సోమవారం ప్రత్యేక పూజలు చేశారు.
ఈ నెల 18 నుంచి నిర్వహించే వినాయక నవరాత్రోత్సవాల సందర్భంగా తీరొక్క రూపంలో రూపుదిద్దుకున్న గణనాథులు పూజలకు ముస్తాబయ్యారు. కొన్ని చోట్ల విగ్రహాలకు తుది మెరుగులు దిద్దుతుండగా..
వికారాబాద్ : వికారాబాద్ పట్టణంలో వివిధ రూపాల్లో గణపయ్య భక్తులను దర్శనిమిచ్చారు. వికారాబాద్ పట్టణంతో పాటు ఆయా గ్రామాల్లో వివిధ ఆకారాల్లో ఉన్న గణనాథులను శుక్రవారం భక్తులు ప్రతిష్టించారు. స్వామివారిని
ఊరూవాడను ఏకం చేసే వేడుక గణపతి నవరాత్రులు. వినాయక మంటపాలు సమాజాన్ని చైతన్య పరిచే వేదికలుగా నిలుస్తాయి. అయితే, నవరాత్రి ఉత్సవాలంటే కాలక్షేపం కోసం చేసే వేడుకలు కావు. మన సంప్రదాయాన్ని కొనసాగించడానికి ఉపకరిం
వినాయక చతుర్థినాడు చంద్రుని చూడరాదు. పొరపాటున చూస్తే విష్ణుపురాణంలోని ఈ కింది శ్లోకాన్ని చదువుకుంటే ఆ దోషం తొలగిపోతుందని నిర్ణయ సింధులో పేర్కొని ఉంది. సింహః ప్రసేన మవధీత్ సింహోజాంబవతా హతఃసుకుమారక మార
ముందుగా సిద్ధం చేసుకున్న 21 రకాలు లేదా దొరికిన పత్రితో కింద పేర్కొన్న నామాలు చదువుతూ గణనాథుణ్ని పూజించాలి. ఓం సుముఖాయ నమః – మాచీ పత్రం పూజయామి ॥ఓం గణాధిపాయ నమః – బృహతీ పత్రం పూజయామి॥ఓం ఉమా పుత్రాయ నమః- బి