ఈ నెల 18 నుంచి నిర్వహించే వినాయక నవరాత్రోత్సవాల సందర్భంగా తీరొక్క రూపంలో రూపుదిద్దుకున్న గణనాథులు పూజలకు ముస్తాబయ్యారు. కొన్ని చోట్ల విగ్రహాలకు తుది మెరుగులు దిద్దుతుండగా.. మరికొన్ని చోట్ల ముస్తాబైన భారీ విగ్రహాలను ముందుగానే మంటపాలకు తరలిస్తున్నారు. నల్లగొండ పట్టణంలోని
శ్రీనివాసనగర్, నెహ్రూగంజ్, దేవరకొండ రోడ్డులో విగ్రహాలు కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి.
– నమస్తే తెలంగాణ స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నల్లగొండ