ఈ నెల 18 నుంచి నిర్వహించే వినాయక నవరాత్రోత్సవాల సందర్భంగా తీరొక్క రూపంలో రూపుదిద్దుకున్న గణనాథులు పూజలకు ముస్తాబయ్యారు. కొన్ని చోట్ల విగ్రహాలకు తుది మెరుగులు దిద్దుతుండగా..
ఈ యేటి గణేశ్ నవరాత్రోత్సవాల్లో మీ మండపంలో పర్యావరణ హిత విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారా? అయితే, మీరు రూ.10 వేలు గెలుచుకునే అవకాశం ఉంది. ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ కాలుష్య నియం�
లంబోదరుడు, గణనాథుడు వివిధ రూపాల్లో కొలువుదీరి పూజలందుకుంటున్నాడు. చిన్నాపెద్దా అంతా కలిసి విఘ్నేశుడికి నవరాత్రులు పూజలందించేలా తమ తమ వీధుల్లో గణేశ్ మంటపాలను ఏర్పాటు చేసుకున్నారు.