Kumary Aunty | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సంబరాలు ఘనంగా ముగిశాయి. గణేశుడి నిమజ్జనోత్సవాల్లో విశేషంగా ఆకర్షించే ఘట్టం లడ్డూ వేలం. వేలం ఎంతయినా సరే, ఆ గణపయ్య లడ్డూను దక్కించుకోవాలన్న కోరిక చాలామందిలో ఉంటుంద�
ఓ వైపు ప్రభుత్వం నాణ్యమైన కరెంట్ సరఫరా చేస్తున్నామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అది ఏ మాత్రమూ అమలు కావడం లేదు. గ్రామాల్లోని అతి ప్రాముఖ్యమైన వినాయక నిమజ్జన వేడుకలకు సైతం విద్యుత్ కోతల కష్టాలు త�
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసాయి. తొమ్మిది రోజుల పాటు భక్తులతో విశిష్ట పూజలందుకున్న బొజ్జ గణపయ్యలను శుక్రవారం నిమజ్జనంకు తరలించారు. గణపతి బొప్పా మోరియా అంటూ యువకులు కేరింతల మధ్య గణనా�
రామగుండం నగర పాలక పరిధిలో ఆశావహులకు ఈయేడు వినాయక చవితి కలిసి వచ్చింది. నిరుడు వినాయక చవితి అప్పుడు ఎక్కడ చందాలు అడుగుతారోనని తప్పించుకొని దూరం దూరంగా ఉన్న మాజీ కార్పొరేటర్లు, ఆశావహులు, వివిధ పార్టీల నాయ�
ముక్కోటి దేవతల తొలి పూజలందుకునే లంభోదరుడు భక్తులను ఆశీర్వదించేండుకు విచ్చేశాడు. జిల్లా లో బుధవారం గణేష్ నవరాత్రోత్స వాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పట్టణాల తో పాటు ఊరురా.. వాడ వాడలా అందంగా ముస్తాబైన మండపాల్ల
ఒకరోజు ధర్మరాజు, శౌనకాది మహామునులందరూ సత్సంగ కాలక్షేపం కోసం సూతుడి దగ్గరికి వెళ్లారు. అప్పుడు సూతుడు మిగతా మునులతో ‘నేను ఈ రోజు మీకు వినాయకుని పుట్టుక,
వినాయక చవితి పండుగంటే చిన్నా, పెద్దా అందరికీ ఆనందమే. పాలవెల్లి అలంకారం ఒక ముచ్చట. కరిరాజముఖుడి పూజకు పత్రాలు సేకరించడం మరో క్రతువు. కుడుములు, ఉండ్రాళ్లు, పానకం, వడపప్పు ఇలా ఎన్ని నైవేద్యాలో..
హైదరాబాద్ సీపీగా మళ్లీ వస్తానని అనుకోలేదని, ఆ గణనాథుడి అనుగ్రహంతోనే తిరిగి హైదరాబాద్ సీపీగా వచ్చానని.. గణేశ్ చతుర్థి రోజు హైదరాబాద్ సీపీగా నియామకం జరగడం సంతోషగా ఉందని సీపీ సీవీ ఆనంద్ వ్యాఖ్యానించా�
సంగారెడ్డి జిల్లాలోని రేజింతల్ సిద్ధివినాయక స్వామి 224వ జయంత్యోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కంచి కామకోటి పీఠం, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. యాగశాలలో వందలాది మంది దంప�
చివ్వెంల, సెప్టెంబర్ 11: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని ఉండ్రుగొండ గుట్టల్లో వినాయక విగ్రహం వెలుగుచూసింది. లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ సభ్యులు శనివారం వినాయకుడి విగ్రహాన్ని గుర్తించి పూజలు జరి�
అభిమానుల వెండితెర దేవుళ్లు సినిమా తారలు. ఆ తెర వేల్పులకూ ఓ ఇలవేల్పు ఉంటాడు. చాలా సందర్భాల్లో ఆ దేవుడు వినాయకుడే అయి ఉంటాడు. బాలీవుడ్ బృందానికైతే.. ముంబయిలోని గణేశ్ టెంపుల్ నిత్య దర్శనీయ స్థలం. అమితాబ్ �