విక్రమ్ కుమార్ (Vikram Kumar) దర్శకత్వంలో థ్యాంక్యూ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కాగా చైతూ మరోవైపు విక్రమ్ కుమార్తో ధూత (Dhoota) అనే ఓటీటీ ప్రాజెక్టు కూడా చేస్తున్నాడు బాలీవుడ్ నటి ప్రాచీ దేశాయ్ (Prachi Desai) ఈ
అక్కినేని నాగచైతన్య ‘మనం’ లాంటి బ్లాక్బస్టర్ తరువాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం ‘థ్యాంక్యూ’. దిల్రాజు, శిరీష్లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్�
‘మనం’ లాంటి సూపర్హిట్ తరువాత నాగచైతన్య హీరోగా విక్రమ్కుమార్ దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం ‘థాంక్యూ’ ఈ చిత్రాన్ని జూలై ఎనమిదిన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లుగా నిర్మాతలు దిల్రాజు, శిర
సూర్య కథానాయకుడిగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘24’ (2016) చిత్రం ఇన్నోవేటివ్ కథాంశంతో దక్షిణాది ప్రేక్షకుల్ని మెప్పించింది. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో వచ్చిన చిత్రాల్లో ఓ విభిన్నమైన సినిమాగా మి
మజిలీ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కిన నాగ చైతన్య రీసెంట్గా ‘లవ్ స్టోరీ’ అనే చిత్రంతో హ్యాట్రిక్ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం థ్యాంక్యూ, బంగార్రాజు, లాల్ సింగ్ చద్దా చిత్రాలతో పాటు ఓ వెబ్
ఇప్పుడు టాలీవుడ్లో ఉన్న చాలా మంది హీరోలు విలన్ నుండి కథానాయకులుగా మారిన వారే. ఇప్పుడు యంగ్ హీరో కార్తికేయ ఒకవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు విలన్గా అలరిస్తున్నాడు. దగ్గుబాటి హీరో రానా కూడా విలన�
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పలువురు హీరోలకు సంబంధించిన సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. అక్కినేని హీరో నాగ చైతన్య థాంక్యూ మాత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవల వైజాగ్లో ఓ షెడ్యూల్ పూర్�
విక్రమ్కుమార్-నాగచైతన్య కాంబోలో వచ్చిన చిత్రం మనం. అక్కినేని ఫ్యామిలీ హీరోస్ ను ఒకే ఫ్రేములో చూపించి బ్లాక్ బాస్ట్ హిట్ కొట్టాడు విక్రమ్కుమార్.