మొయినాబాద్, ఏప్రిల్21: చిత్తు కాగితాలు ఏరుకునే మహిళ ఓ డబ్బాలోని వ్యర్థాలు పారబోస్తుండగా పేలి తీవ్రంగా గాయపడిన ఘటన మొయినాబాద్ మండలం అజీజ్నగర్లో జరిగింది. ఇన్స్పెక్టర్ రాజు కథనం ప్రకారం వికారాబాద్�
ఇబ్రహీంపట్నం రూరల్, ఏప్రిల్ 20 : కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ సరైన జాగ్రత్తలు పాటించాలని ఎంపీపీ కృపేశ్ అన్నారు. మండల పరిధిలోని చర్లపటేల్గూడలో సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు బూడిద రాంరెడ్డి కృషితో రస�
ఫలించిన ఎంపీ రంజిత్రెడ్డి నిరంతర కృషిజిల్లా అంశంపై పార్లమెంట్లో ప్రస్తావనరాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే హామీ నెరవేరిందిసీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లకు కృతజ్ఞతలుచేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు రంజిత్
కేశంపేట, ఏప్రిల్ 20 : ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకుని నూరేండ్లు ఆరోగ్యంగా జీవించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు రాంబల్నాయక్ ప్రత్యేక పూజ చేశారు. దేవునిగుడితండా పరిధిలోన�
నేటి నుంచి రూ.2వేలు ఖాతాల్లోకి.. రేపటి నుంచి 25 కిలోల బియ్యం పంపిణీ 153 ప్రైవేట్ స్కూళ్లు.. 1755 మంది టీచింగ్ స్టాఫ్,84 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ రంగారెడ్డి జిల్లాలో 26వేల టీచర్లు,సిబ్బంది దరఖాస్తు 16వేల మంది అర్�
తుదిమెరుగుల అనంతరం ప్రయాణం ప్రారంభం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్న ప్రజలు తాండూరు, ఏప్రిల్ 19 : తాండూరు సమీపంలోని కాగ్నానది వంతెన నిర్మాణం పూర్తి కావచ్చింది. కాగ్నానదిపై ఉన్న అతిపురాతనమైన వంతెన మూ
ఫైర్ ఎస్ఐ వెంకటరామ్రెడ్డి మెడిక్యూర్ దవాఖాన డాక్టర్స్, సిబ్బందికి అవగాహన వికారాబాద్, ఏప్రిల్ 19 : అగ్నిప్రమాదాలపై ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని అగ్నిమాపక శాఖ ఎస్ఐ వెంకట్రాంరెడ్డి అన్నారు. సోమ�
షాబాద్, ఏప్రిల్ 19 : కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలందరూ కచ్చితంగా మాస్కు ధరించి భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద
ప్రాథమిక కేంద్రాలకు తరలివస్తున్న ప్రజలు45 ఏండ్లు నిండిన వారంతా అర్హులేబ్లాక్ మండలాల్లో 2,670 మందికి వ్యాక్సిన్ఆమనగల్లు, ఏప్రిల్18 : కొవిడ్ విస్తరించకుండా వ్యాక్సినే అసలైన ఆయుధం అని వైద్యనిఫుణులు, వివిధ
పలు గ్రామ పంచాయతీల తీర్మానాలుకొందుర్గులో సాయంత్రం 4 గంటల వరకే దుకాణాలుఎంకిర్యాలలో వారం పాటు లాక్డౌన్ఇప్పటివరకు 6,11,263 మందికి టెస్టులుజిల్లాలో యాక్టివ్ కేసులు మొత్తం 4,636నేడు జిల్లాకు వ్యాక్సిన్లు వచ్చ�
రైతు వేదికల్లో భూసార పరీక్షలు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు సారం తెలుసుకొని సాగు చేయాలని సూచిస్తున్న అధికారులు పరీక్షల వల్ల లాభాలను వివరిస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు వికారాబాద్లో 97 వేదికలు గత ఏ�
గతంతో పోల్చితే 37శాతం పెరిగిన వైనం కరోనా నేపథ్యంలో పనిలో కొత్త ఒరవడి అవకాశాలు మెరుగుపరుచుకుంటున్న మహిళా ఉద్యోగులు కరోనా మహమ్మారి సృష్టించిన విలయం అంతా.. ఇంతా కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే జీవితం కొవిడ్కు మ�