పరిగి, ఏప్రిల్ 11 : బడుగు, బలహీనవర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు పూలే అని మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, ఎంపీపీ కె.అరవిందరావు అన్నారు. ఈ సందర్భంగా పరిగిలోని జ్యోతిరావుఫూలే విగ్రహానికి పూలమాలల�
పరిగి, ఏప్రిల్ 11 : వచ్చే విద్యా సంవత్సరానికి విద్యార్థులకు ఉచితంగా అందజేసేందుకు అవసరమైన పాఠ్య పుస్తకాల పంపిణీ త్వరగా చేపట్టడానికి సర్కారు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ముద్రణాలయం నుంచి నేరుగా జిల్ల�
కలెక్టర్ పౌసుమిబసు వికారాబాద్, ఏప్రిల్ 10: ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలో 45 ఏండ్లు దాటిన వారందరికీ కొవిడ్ వ్యాక్సినేషన్ చేయాలని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఏరి
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డిచేవెళ్ల మండలం ఎన్నేపల్లి, ఈర్లపల్లిలో అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణ చేవెళ్ల రూరల్, ఏప్రిల్ 10 : అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విద్యాశాఖ మంత్రి సబిత�
వికారాబాద్, ఏప్రిల్ 9 : ఈనెల 30వ తేదీ వరకు ప్రాథమిక గొర్రెల కాపరుల సంఘం ఎన్నికల పక్రియను పూర్తి చేయాలని జిల్లా పశువైద్య సంచాలకులు అనిల్కుమార్ సంబంధిత అధికారులను అదేశించారు. శుక్రవారం జిల్లా పశు వైద్య స�
బొంరాస్పేట, ఏప్రిల్ 9 : అర్హులైన ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా తీసుకోవాలని వైస్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్గౌడ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆ�
వికారాబాద్,ఏప్రిల్ 9 : జిల్లాలో 176 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుధాకర్షిండే శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. పూడూరులో టీ�
పెద్దేముల్, ఏప్రిల్ 9 : జీవన ఎరువులు వినియోగించి వేరు శనగ పంటలో అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని మన్సాన్పల్లిలో వ్యవసాయ శాఖ-ఆత్మ టీమ్ ఆధ్వ�
కొత్తూరు మున్సిపాలిటీపై టీఆర్ఎస్ గురి ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధే ప్రచారస్ర్తాలుగా నేతలు ముందుకు.. పార్టీలోకి ప్రారంభమైన వలసలు.. తిరుగులేని శక్తిగా గులాబీ పార్టీ ప్రతిపక్ష పార్టీల నేతల్లో మొదలైన �
విద్యార్థులకు విలువలతో కూడిన విద్యనందించడమే దీని ముఖ్య ఉద్దేశం 2157 మంది ఎస్జీటీ ఉపాధ్యాయులకు శిక్షణ 4 బ్యాచ్లుగా విభజన వికారాబాద్ జిల్లాలో 732 ప్రాథమిక,113 ప్రాథమికోన్నత పాఠశాలలు వికారాబాద్, ఏప్రిల్ 8, (నమ
కొత్తూరు, ఏప్రిల్8 : టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. తిమ్మాపూర్ ఎంపీటీసీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చింతకింది రాజేందర్గౌడ్ మరో 50 మంది కాంగ్రెస్ నాయ�
పెండింగ్ పనులు ఈ నెలాఖరులోగా పూర్తి అధికారులతో ఎమ్మెల్యే నరేందర్రెడ్డి సమీక్ష సమావేశం కొడంగల్, ఏప్రిల్ 7 : ప్రస్తుత వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ అధికారులత�
వికారాబాద్, ఏప్రిల్ 7, (నమస్తే తెలంగాణ) : వచ్చే వానకాలం సాగు కోసం ఎరువుల ధరలు పెంచబోతున్నట్లు కంపెనీలు ఇప్పటికే ప్రకటించాయి. దీంతో ధరల పెంపు వల్ల జిల్లా రైతులపై దాదాపుగా రూ.5 నుంచి 10 కోట్ల భారం పడనుండడంతో ప్
అవకాశాల కోసం విస్తృతంగా వెతుకులాట గతేడాదితో పోల్చితే ఈసారి 140 శాతం మేర వృద్ధి దేశవ్యాప్తంగా తెలంగాణవారే టాప్ ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సులపైనా పెరుగుతున్న ఆసక్తి గూగుల్ 2020 సంవత్సరం సెర్చ్ రిపోర్ట్�