బొంరాస్పేట, ఏప్రిల్ 1 : కరోనా నిర్మూలన కోసం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న టీకాను తప్పనిసరి వేసుకోవాలని మండల వైద్యాధికారి రవీంద్ర యాదవ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 45 ఏండ్ల
వికారాబాద్, ఏప్రిల్ 1 : అధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే శాఖా పరమైన చర్యలు తప్పవని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం వికారాబాద్ మండల పరిధిలోని గోధుమగూడలో ‘మీత
కులకచర్ల, ఏప్రిల్ 1: మండల పరిధిలోని ముజాహిద్పూర్, చౌడాపూర్ గ్రామాల్లో తైబజార్లకు గురువారం గ్రామ సర్పంచులు లక్ష్మి, కొత్త రంగారెడ్డి ఆధ్వర్యంలో వేలం పాట నిర్వహించారు. ముజాహిద్పూర్ గ్రామంలో నిర్వహ�
పూడూరు, ఏప్రిల్ 1 : కరోనా వైరస్ నివారణకు 45 ఏండ్లు పైబడిన వారు తప్పనిసరిగా టీకాను వేయించుకోవాలని సర్పంచ్ పి.నవ్యరెడ్డి అన్నారు. గురువారం పూడూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు సర్పం�
మున్సిపాలిటీలలో ప్రధాన జంక్షన్ల అభివృద్ధి సెంట్రల్ లైటింగ్ , పచ్చదనంపై ప్రత్యేక దృష్టి 15 రోజుల్లో ఒక్కో మున్సిపాలిటీపై ప్రత్యేకంగా సమీక్ష రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి వెల్లడి కలెక్టరేట్లో
వ్యవసాయ యూనివర్సిటీ : ధాన్యం కొనుగోలు చేసి రైతులకు అండగా ఉంటామని, దళారీ వ్యవస్థను నిర్మూలిస్తామని జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పి.కృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం రాజేంద్ర నగర్�
పరిగి, మార్చి 30: పరిగి మున్సిపాలిటీ 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనా రూ.27.37 కోట్లకు ప్రత్యేక సమావేశంలో ఆమోదం తెలిపారు. మున్సిపల్ చైర్మన్ ము కుంద అశోక్ అధ్యక్షతన మంగళవారం సాయంత్రం ప్రత్యేక సమావేశం �
వికారాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): పల్లె ప్రగతి, హరితహారం, ఉపాధి హామీ, ప్రకృతి వనాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వంటి కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్�
పరిగి, మార్చి 30 : ప్రతి సందర్భంలోనూ రైతాంగానికి ప్రభుత్వం దన్నుగా నిలుస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. రైతాంగాన్ని ఆదుకోవడానికే గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను సర్కారు ఏర్ప�
పెద్దేముల్, మార్చి 30 : తట్టేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశం మంగళవారం రసాభాసగా మారి అర్ధాంతరంగా ముగిసింది. మంగళవారం మండల పరిధిలోని తట్టేపల్లి ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమ
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్లుసిద్దిపేట జిల్లా గజ్వేల్ తరహాలో నిర్మించాలని సంకల్పంఒక్కో మార్కెట్ నిర్మాణానికి సుమారు రూ.4 కోట్లుస్థలాలను గుర్తించిన అధికారులుత్వరలో
ప్రతి గ్రామానికి నర్సరీ ఏర్పాటుఉపాధిహామీ పథకం ద్వారా 4.84లక్షల మొక్కల పెంపకంహరితహారం కింద నాటేందుకు చర్యలుమండలంలోని 44 పంచాయతీల్లో మొక్కల సంరక్షణకులకచర్ల, మార్చి 29 : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడు�
ఉపాధి హామీ పనులతో ఊతంనీటికుంటలతో పెరుగనున్న భూగర్భజలాలునియోజకవర్గంలో అత్యధికంగా ఫాంపాండ్స్ ఏర్పాటుభూగర్భజలాలు పెంచేందుకు ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంఇబ్రహీంపట్నంరూరల్, మార్చి 29 : వానకాలంల�
కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీల్లో సమృద్ధిగా నీటి సరఫరాఇప్పటికే బడ్జెట్లో రూ.250 కోట్ల కేటాయింపు2వేల కిలోమీటర్ల మేర పైపులైన్, 70 భారీ స్టోరేజీ రిజర్వాయర్లుసిటీబ్యూరో, మార్చి 28(నమస్తే తెలంగాణ): పట్టణ భగీరథలో భా