వాహనాల రంగు మార్చేయండిలా.. కార్ల రాపింగ్కు భలే క్రేజ్ నగరంలో విస్తరిస్తున్న సంస్కృతి ఉపాధి పొందుతున్న యువత మీ వాహనం రంగు మార్చాలనుకుంటున్నారా? పెయింట్ చేసేందుకు సమయం కేటాయించలేకపోతున్నారా? ఎక్కువ మ�
రూ.11.62 కోట్లు వ్యయం.. స్కీం మొత్తం రూ.30 కోట్లు పెండింగ్ పనులను పరిశీలించిన డీఆర్డీవో కృష్ణన్ తాండూరు రూరల్, ఏప్రిల్ 7 : రూర్బన్ పథకం కింద పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులన్నింటినీ మే నెలాఖరు నాటికి పూర్�
పరిగి, ఏప్రిల్ 5 : దళితుల అభ్యున్నతికి బాబు జగ్జీవన్రామ్ ఎనలేని కృషి చేశారని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. సోమవారం బాబు జగ్జీవన్రామ్ జయంతి సందర్భంగా పరిగిలో ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పూల
వికారాబాద్, ఏప్రిల్ 5 : ప్రతిఒక్కరూ భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్రామ్ అడుగుజాడల్లో నడుచుకోవాలని కలెక్టర్ పౌసుమిబసు అన్నారు. సోమవారం వికారాబాద్లోని బీజేఆర్ చౌరస్తాలో ఆయన 114వ జయంతిని పురస్కరిం�
క్రికెట్ రంగంలో రాణిస్తున్న వికారాబాద్ విద్యార్థులు శిక్షణ పొందుతున్న 70 మంది విద్యార్థులు అండర్-19లో 24 మంది, అండర్ -14కు 23 మంది, సీనియర్స్ నలుగురు క్రికెట్పై ఆసక్తి, తల్లిదండ్రులు, దాతల ప్రోత్సాహంతో రా
1900 మంది మహిళలకు ఉపాధి కొనసాగుతున్న ఎంపిక కార్యక్రమం పరిగి, ఏప్రిల్ 5 : ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి మార్కెటింగ్ సదుపాయాలు, మహిళల అభిరుచికి అనుగుణంగా వారికి చేయూత అందించేందుకు సర్కారు నిర్ణయించింది. ఈ సంవత్
సూపర్స్టార్ మహేశ్బాబు దత్తత గ్రామం అభివృద్ధికి చిరునామా పచ్చదనానికి అధిక ప్రాధాన్యత ఊరంతా తళతళ మెరిసే రోడ్లు ప్రతి రోజూ మిషన్ భగీరథ నీరు కొత్తూరు, ఏప్రిల్ 5 : సమైఖ్య ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి ఆమడ
ప్రగతి బాటలో మహిళా సంఘాలు సెర్ప్ నుంచి రుణాల అందజేత రూ.50 నుంచి 2 లక్షల వరకు వ్యక్తిగత రుణాలు బ్యాంకులకు సకాలంలో వాయిదాల చెల్లింపు మహిళలకు లభిస్తున్న ఉపాధి ఆదాయాన్ని పెంచేందుకు వినూత్న కార్యక్రమాలు కులక�
కులకచర్ల, ఏప్రిల్ 2 : తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న అమ్మ ఒడి పథకం గర్భిణులకు వరంగా మారింది. పైసా ఖర్చులేకుండా దవాఖానల్లో మెరుగైన వైద్యసేవలతోపాటు కాన్పు తర్వాత 102 వాహనంలో ఇంటికి చేర్చుతున్నారు. ప్రతీ నెలా
కొత్తూరు రూరల్, ఏప్రిల్ 2: పాత జాతీయ రహదారి మరమ్మతులను త్వరగా ప్రారంభించాలని షాద్నగర్ ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మండలం తిమ్మాపూర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మ�
కడ్తాల్, ఏప్రిల్2: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. సకల వసతులు సమకూరాయి. పల్లె ప్రగతితో కడ్తాల్ గ్రామ స్వరూపమే మారిపోయింది. పల్లెప�
పెద్దేముల్, ఏప్రిల్ 2 : కరోనా వైరస్ నిర్మూలనకు 45 ఏండ్లు పైబడినవారు తప్పనిసరిగా టీకాను వేయించుకోవాలని పెద్దేముల్ సర్పంచ్ ద్యావరి విజయమ్మ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంల�
మంచాల, ఏప్రిల్ 1: మత్స్య కార్మికులకు సర్వధామంగా ధర్మాయ చెరువు మారింది. ఏడాది పొడవునా ఈ చెరువులో చేపలు పట్టుకుని ఎన్నో మత్స్యకారుల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. ధర్మాయ చెరువు చేపలకు గిరిజన తండాల్లో భలే క
సిటీబ్యూరో, ఏప్రిల్ 1 ( నమస్తే తెలంగాణ ) : కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలనుకునే వయోధికులకు హెల్పేజ్ ఇండి యా అండగా నిలవనున్నది. ఇంటి నుంచి ఆస్పత్రికి.. అక్క డి నుంచి తిరిగి ఇంటికి చేర్చే వరకు బాధ్యత తీసుకోను�