వికారాబాద్, ఏప్రిల్ 16 : ధారూరు మండలం గడ్డమీదిగంగారంకు చెందిన ఎల్క నర్సింహులు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. పేద కుటుంబానికి చెందిన నర్సింహు�
కిలో మీటర్కు 3.5 శాతం పెంపుతాజా పెంపుతో కి.మీకు ఆరు పైసల నుంచి 39 పైసల మేర భారంఅన్ని రకాల వాహనాలపై పడనున్న భారం సిటీబ్యూరో, ఏప్రిల్ 15(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డుపై వసూలు చేసే టోల్ చార్జీల�
రూ.7.63 కోట్ల నష్టపరిహారం మంజూరుఎమ్మెల్యే జైపాల్యాదవ్కాలువ నిర్మాణ పనుల పరిశీలనఆమనగల్లు, ఏప్రిల్15: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే జైపాల్�
వికారాబాద్, ఏప్రిల్ 14 : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తత్వం దేశానికి ఆదర్శమని, ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం జిల్లా కేంద�
పరిగి, ఏప్రిల్ 14 : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలంగాణ ఏర్పడిందని, ఆయన చూపిన బాటలోనే ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రె�
ఆయన ఆశయ సాధనకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలనవిద్యాశాఖ మంత్రి సబితారెడ్డివిద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి250 గురుకుల విద్యార్థులకు ఎంబీబీఎస్ సీటు..అన్నదాతల సమస్యల పరిష్కార వేదికగా రైతువేదికలుపాలమూరు-ర�
రంగారెడ్డి జిల్లాలో ప్రైవేటు హాస్పిటళ్లలో నో స్టాక్వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ దవాఖానల్లోనూ అరకొరగా..కేంద్రాల ఎదుట భారీ క్యూలురంగారెడ్డి, ఏప్రిల్ 12, (నమస్తే తెలంగాణ) : కరోనా వైరస్ విజృంభిస్తుండడంత�
షాబాద్, ఏప్రిల్ 12 : వేసవికాలంలో అగ్ని ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 ను�
షాబాద్, ఏప్రిల్ 12 : రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరం�
బొంరాస్పేట, ఏప్రిల్ 12 : బొంరాస్పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం 120 మందికి కరోనా టీకా పంపిణీ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ రవీందర్, ఇతర సిబ్బంది, ఏఎస్ఐ సత్యశీలారెడ్డి, ఐకేపీ �
ధారూరు, ఏప్రిల్ 11 : 45 సంవత్సరాలు పైబడినవారు కొవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకోవాలని ధారూరు, నాగసముందర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు రాజు, రమేశ్బాబు తెలిపారు. ఆదివారం ధారూరులో 30 మందికి, నాగసముందర్లో 1
జిల్లాలో జ్యోతిరావుఫూలే195వ జయంతి కలెక్టర్ కార్యాలయంలో నివాళులర్పించిన కలెక్టర్ పౌసుమిబసు వికారాబాద్, ఏప్రిల్ 11 : కులరహిత సమాజం కోసం, మహిళలు కూడా పురుషులతో సమానంగా చదువుకొని ఎదిగేందుకు కృషి చేసిన గొప