మెడికల్ క్యాంపులు ఏర్పాటుప్రతి ఓటరుకూ టెంపరేచర్ టెస్ట్లక్షణాలుంటే ఓటు వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లుపరిశుభ్రతపై మున్సిపల్ సిబ్బంది చర్యలుసోడియం హైపోక్లోరైట్తో కేంద్రాలు శుభ్రంకొత్తూరు, ఏప్రిల�
జిల్లాలో రోజుకు 5 వేలకు పైగా వ్యాక్సినేషన్భయాందోళన వీడి అందరూ వ్యాక్సిన్ తీసుకోండికరోనా కేసులు పెరుగుతుండడంతో నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలురోజుకు 500లకు పైగా పాజిటివ్ కేసులుమాస్కులు, శానిటైజర్, �
కొడంగల్/ బొంరాస్పేట, ఏప్రిల్ 28: కరోనా ఉధృతిని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని వైద్యులు డా.రవీంద్రయాదవ్, డా.వీణ, డా.గో పాల్ సూచించారు. బుధవారం కొడంగల్ సీహెచ్సీ, బొంరాస్పేట ప్రాథమిక ఆర
తాండూరు, ఏప్రిల్ 26: తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా దవాఖానను సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య పరిశీలించారు. కొవిడ్ బారిన పడిన వారికి కోసం ఆక్సిజన్ సిలిండర్లతో పాటు కావాల్సిన మెడిసిన్, సౌకర�
తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పాటైన టీఆర్ఎస్ 2001లో పార్టీని స్థాపించిన సీఎం కేసీఆర్ ఒక్కడిగా మొదలై రాజకీయ శక్తిగా మారిన టీఆర్ఎస్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉద్యమాన్ని ముందుండి నడిపిన కేసీఆర�
వికారాబాద్, మార్చి 26, (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాగా ఉన్న సమయంలో వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఫుట్బాల్ గ్రౌండ్లో టీఆర్ఎస్ పార్టీ 11వ ప్లీనరీని నిర్వహించారు. ఈ ప్లీనరీకి పార్టీ అధినేత
కొత్తూరును మరింత అభివృద్ధి చేసుకుందాంఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్కొత్తూరులో తాగు నీటి గోస తీర్చినం : ఎమ్మెల్యే అంజయ్యయాదవ్1, 4, 11, 12 వార్డుల్లో ఇంటింటికీ ప్రచారంకొత్తూరు, ఏప్రిల్ 25 : ‘సీఎం కేసీఆర�
దండం పెడుతాం.. మాస్కు ధరించండివిస్తృతంగా అవగాహన కల్పిస్తున్న యువకులు, పోలీసులు ఆమనగల్లు,ఏప్రిల్ 25 : కరనా వైరస్ను కట్టడి చేసేందుకు మున్సిపాలిటీ పరిధిలో ఎన్ఎస్యూఐ విద్యార్థులు వినూత్న కార్యక్రమానికి
ఈనెల 26న రెండు, 28న మూడు కొనుగోలు కేంద్రాలు ప్రారంభంవికారాబాద్ జిల్లాలో 70 వేల ఎకరాల్లో సాగుఈసారి పెరిగిన సాగు విస్తీర్ణం1,74,073.80 మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా25 లక్షల గన్నీ బ్యాగులు అవసరంప్రస్తుతం అందుబాటుల�
ధారూరు, ఏప్రిల్ 23 : ధారూరు మండల పరిధిలోని 45 సంవత్సరాలు పై బడిన వారు కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని ధారూరు, నాగసముందర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు రాజు, రమేశ్బాబు తెలిపారు. శుక్రవారం ధారూరు మ�
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో గిట్టుబాటు ధర ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిఇబ్రహీంపట్నం డీసీఎంఎస్లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభంఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 22 : దళారి వ్యవస్థను పూర్తిగా రూపుమాపడం క�
పూడూరు, ఏప్రిల్ 22 : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఒక్కరికీ స్వచ్ఛభారత్పై అవగాహన కల్పించాలని రాష్ట్ర స్వచ్ఛ భారత్ మిషన్ డైరెక్టర్ సురేశ్బాబు ప్రజాప్రతినిధులకు సూచించారు. గురువారం పూడూరు మండల కేంద్ర�
ఉపాధి కూలి పెంపు…రూ.237ల నుంచి రూ.245లకు పెంచిన రాష్ట్ర ప్రభుత్వంపెంచిన కనీస వేతనం ఏప్రిల్ 1 నుంచి అమలురంగారెడ్డి జిల్లాలో 2,88,580 మంది కూలీలకు లబ్ధివికారాబాద్ జిల్లాలో నాలుగు లక్షలకు పైగా కూలీలుకొవిడ్తో మా�