వికారాబాద్, మే 4, (నమస్తే తెలంగాణ) : కరోనా వైరస్ కట్టడికి వికారాబాద్ జిల్లా యంత్రాంగం నిరంతరం కృషి చేస్తున్నది. జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు సీహెచ్సీ, జిల్లా దవాఖానలో కొవిడ్ స�
ఉరుములు, మెరుపులతో భారీ వర్షం ఈదురు గాలులకు నేలకొరిగిన తోపుడు బండ్లు, విద్యుత్ తీగలు,భారీ వృక్షాలు ధన్నారంలో రాకపోకలకు అంతరాయం వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 50.5 మి.మీ వర్షపాతం అధికారులు అలర్ట్గా ఉండాలన
తాండూరు, మే 3 : ‘కరోనా బాధితులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలి.. వైద్యులు షిఫ్టుల వారీగా సేవలను అందించండి’ అని వికారాబాద్ కలెక్టర్ పౌసుమి బసు అన్నారు. సోమవారం తాండూరు రాజీవ్ కాలనీ సమీపంలోని మాతాశిశు దవాఖా�
పరిగి, మే 3 : ప్రతి గింజ కొనుగోలుకు సర్కారు సిద్ధంగా ఉందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. సోమవారం పరిగిలోని మార్కెట్యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భ�
ప్రభుత్వ ఏరియా దవాఖానలో ఐసీఎంఆర్ అనుమతి ఈనెల 7న ప్రారంభించేందుకు ఏర్పాట్లు ఐసోలేషన్ గదులు, ఐసీయూ సెంటర్ పరిశీలన అనంతగిరిలోని టీబీ దవాఖానలో 40 పడకల ఐసోలేషన్ వార్డులు మూడు సిప్టుల్లో వైద్య సిబ్బంది తా�
కులకచర్ల, మే 2 : కరోనా బాధితులకు తమవంతు సాయాన్ని అందిస్తున్నామని కులకచర్ల మైత్రి యువజన సంఘం అధ్యక్షుడు చెన్నయ్య అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ప్యాటగడ్డ కాలనీలో కరోనా బారిన పడ్డ కుటుంబాలకు చెన్నయ్య సొ�
పరిగి, మే 2 : కరోనా మహమ్మారి విస్తరించకుండా కట్టడి చర్యల్లో భాగంగా ఆయా గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్ పాటిస్తున్నారు. పరిగి డివిజన్ పరిధిలో 5 గ్రామాల్లో ప్రస్తుతం స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతున్నది. కొం�
త్వరలో మండలంలో 11 వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభం 3వేల ఎకరాల్లో వరి సాగు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వ చర్యలు పెద్దేముల్, మే 2 : రైతులు పండించిన ప్రతి గింజకు మద్దతు ధరను కల్పించేందుకు ప్రభుత్వమే కొనుగోలు
జిల్లా వ్యాప్తంగా 350 బెడ్స్తో రెండు దవాఖానలు సిద్ధంఅగ్ని ప్రమాద నిరోధక పరికరాల ఏర్పాటుపై తనిఖీలువికారాబాద్, మే 1 , (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కరోనా బాధితులకు మరింత విస్తృతంగా సేవలు అ
సిటీబ్యూరో, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): కరోనా నేపథ్యంలో ప్రతిఒక్కరి జీవన విధానంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రెండో దశలో వైరస్ విజృంభిస్తుండటంతో ఇప్పటికే చాలా మంది ఇంటికే పరిమితమయ్యాయి. ప్రైవేట్, ఐ�
సిటీబ్యూరో, ఏప్రిల్ 30(నమస్తే తెలంగాణ): నాలుగేండ్లలో 1500 స్వచ్ఛంద సంస్థలకు వారధిగా నిలిచారు. రూ.70 కోట్ల క్రౌడ్ ఫండ్ సమకూర్చి వేలాది మందికి భరోసాగా మారారు. మరీ ముఖ్యంగా కరోనా కాలంలో ఏకంగా రూ.55 కోట్లు సమకూర్చ�
రంగారెడ్డి, ఏప్రిల్ 29, (నమస్తే తెలంగాణ): జిల్లాలో యాసంగి సీజన్ వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.ఇప్పటికే 15 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రారంభంకాగా,
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 29 : నియోజకవర్గంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్వచ్ఛంద లాక్డౌన్ వైపు ప్రజలు, వ్యాపారులు అడుగులు వేస్తున్నారు. నియోజకవర్గంలో రోజువారీగా కేసులు వందకు పైగా దాటిపోతుండటంతో ప
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 29 : కొవిడ్ నేపథ్యంలో అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకం లేకుండా సకాలంలో పూర్తి చేయాలని ఆయా శాఖల అధికారులను జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి ఆదేశించారు. గురువారం జిల్లా పరిషత్లో స్�