రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వికారాబాద్ నియోజకవర్గంలోని ఆరు జడ్పీటీసీలు, ఆరు ఎంపీపీలను గెలిపించి జిల్లా పరిషత్పై గులాబీ జెండా ఎగురవేసేలా ఐకమత్యంగా పని చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
స్పీకర్ ప్రసాద్కుమార్-చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మధ్య కోల్డ్వార్ మొదలైంది. స్పీకర్కు తెలియకుండా యాదయ్య వికారాబాద్ నియోజకవర్గంలో రాజకీయం చేయడం అంతర్గత కుమ్ములాటకు దారి తీసింది.
వికారాబాద్ నియోజకవర్గంలో ఓ భూమి విషయంలో Congress leaders కొట్టుకున్నారు. మర్పల్లి మండలం సిరిపురం గ్రామంలో సర్వే నెంబర్ 461, 462లలోని ఇనామ్ భూమి.. అదే గ్రామానికి చెందిన మోహన్తోపాటు మరికొందరి పేరుమీద ఉంది.
MLA Sabita Reddy | నియోజకవర్గంలో విషజ్వరాలు ప్రబలకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
వికారాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం ఈ నెల 3న వికారాబాద్ పట్టణంలోని గౌలికర్ ఫంక్షన్హాల్లో నిర్వహిస్తున్నట్లు వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ సోమవారం తెలిపారు.
తాండూరు నియోజకవర్గంలో ప్రజా సమస్యలను అక్కడిక్కడే పరిష్కరించడమే లక్ష్యంగా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి పల్లె పల్లెకు పైలట్ కార్యక్రమాన్ని మూడు రోజుల క్రితం నుంచి శ్రీకారం చుట్టారు. ఈ కార్య�