Delhi speaker | ఢిల్లీ (Delhi) రాజకీయ వర్గాల్లో ముందు నుంచి చర్చ జరిగినట్టుగానే బీజేపీ ఎమ్మెల్యే (BJP MLA) విజేందర్ గుప్తా (Vijender Gupta) కు అసెంబ్లీ స్పీకర్ (Assembly Speaker) పదవి దక్కింది.
Delhi Assembly | ఢిల్లీలో కొత్తగా కొలువుదీరిన బీజేపీ (BJP) సర్కారు కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఈ 25న రిపోర్టు అసెంబ్లీ ముందుకు రానుండగా.. 25, 27 తేదీల్లో ఆ నివేదికపై చర్చ జరగనుంది
Vijender Gupta: 2015లో విజేందర్ గుప్తాను.. మార్షల్స్ లాక్కెళ్లి అసెంబ్లీ బయట పడేశారు. ఇప్పుడు ఆయనే ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ అయ్యారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమగ్రంగా నిర్వహించనున్నట్లు ఆయన చెప�
ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన అధికార నివాసం 6, ఫ్లాగ్స్టాఫ్ రోడ్డు బంగళా విస్తరణ, మరమ్మతులు, అలంకరణల కోసం అధికంగా ఖర్చు పెట్టారని వచ్చిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరపాలని సీపీడబ్ల్యూడీని కేం�