కర్ణాటకలోని విజయపుర జిల్లా లచ్యన గ్రామంలో బోరుబావిలో పడ్డ చిన్నారి సాత్విక్ సతీశ్ ముజగోడ్(2)ని రెస్క్యూ సిబ్బంది 20 గంటలపాటు శ్రమించి రక్షించారు. అతడిని వెంటనే సమీపంలోని దవాఖానకు తరలించారు. బాలుడి ఒంట�
గుజరాత్, మేఘాలయా, తమిళనాడు, కర్ణాటకలో వరుస భూకంపాలు (Earthquake) వచ్చాయి. శుక్రవారం ఉదయం 6.52 గంటలకు కర్ణాటకలోని (Karnataka) విజయపురాలో భూమి కంపించింది.
దళితులకు బీజేపీలో చోటు ఉండదని.. ఒకవేళ ఒక్కరో ఇద్దరో ఉన్నా వాళ్లు పార్టీలో ఎప్పటికీ ఎదగరని మరోసారి రుజువైంది. సాక్షాత్తూ బీజేపీకి చెందిన ఎంపీనే ఈ విషయం వెల్లడించారు. కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ రమేశ్ జా�