పేటీఎం బ్రాండ్తో ఆర్థిక సేవలు అందిస్తున్న వన్97 కమ్యూనికేషన్స్ ఎండీ, సీఈవో విజయ శేఖర్ శర్మకు మార్కెట్ నియంత్రణ మండలి సెబీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పేటీఎం వ్యవస్థాపక సీఈవో విజయ్ శేఖర్ శర్మ భేటీ అయ్యారు. మంగళవారమే ఈ సమావేశం జరిగినట్టు బుధవారం సంబంధిత వర్గాల ద్వారా తెలియవచ్చింది.
Vijay Shekhar Sharma | ట్విట్టర్లో నకిలీ ఖాతాలను ఎప్పటికప్పుడు తొలగిస్తే బ్లూటిక్ కోసం నెలకు 8 డాలర్లు కాదు 80డాలర్లు అయినా చల్లిస్తామని పేటీఎం చీఫ్ విజయ్ శేఖర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ట్విట్టర�
న్యూఢిల్లీ, ఆగస్టు 21: వరుస నష్టాలతో సతమతమవుతున్న పేటీఎం మాతృ సంస్థ ‘వన్ 97 కమ్యూనికేషన్స్’ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా విజయ్ శేఖర్ శర్మను తిరిగి నియమించేందుకు మెజారిటీ వాటాదారులు ఆమోదం తెలిపారు. �
ఐపీవో ధర నుంచి షేరు 27 శాతం పతనం రూ.38,000 కోట్లకుపైగా సంపద కోల్పోయిన ఇన్వెస్టర్లు న్యూఢిల్లీ, నవంబర్ 18: ఇప్పటివరకూ దేశంలో వచ్చిన ఐపీవోల్లోకెల్లా అతిపెద్ద ఆఫర్ను జారీచేసిన పేటీఎం లిస్టింగ్ రోజున ఇన్వెస్టర�