రాష్ట్రంలో ఇసుక లారీలతోపాటు వాటి యజమానులపై అధికారుల దాడులు, వేధింపులు పెరిగిపోతున్నాయని తెలంగాణ మైన్స్ అండ్ శాండ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది.
Irrigation offices | కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram project)కు సంబంధించిన కార్యాలయాల్లో రెండవ రోజు విజిలెన్స్ అధికారుల(Vigilance officials) తనిఖీలు కొనసాగుతుననాయి.
60 మంది అధికారులను ప్రశ్నించిన ఏసీబీ, విజిలెన్స్ రాజ్యాభిలేఖనం ఆఫీస్లో పురాతన పహాణీల పరిశీలన దేవుడి భూములని తెలితే నాటి అధికారులపై చర్యలు! మేడ్చల్, మే 25 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లా దేవరయాంజాల్ దే�