నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామంలోని బాలాజీ రైస్ మిల్పై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం సా యంత్రం దాడులు చేశారు. దాదాపు 320 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్
భూదాన్ పోచంపల్లిలో ఇకత్ వస్త్ర దుకాణాల్లో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. 15 మంది బృందంతో ఏకకాలంలో 12 దుకాణాలపై దాడి చేశారు.
తెలంగాణ యూనివర్సిటీలో మూడోసారి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం విచారణ చేపట్టారు. పరిపాలనా భవనం కాన్ఫరెన్స్ హాల్లో పలు రికార్డులను పరిశీలించారు.
తెలంగాణ విశ్వవిద్యాలయంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం మరోమారు తనిఖీలు నిర్వహించారు. కీలకమైన ఐదు సెక్షన్లలో ఆర్థిక లావాదేవీల గురించి ఆరా తీశారు.
రెండు నెలలుగా నిత్యం వివాదాలు చోటుచేసుకుంటుండడంతో తెలంగాణ విశ్వవిద్యాలయంలో రాష్ట్రస్థాయిలో చర్చాంశనీయంగా మారింది. టీయూను గాడిలో పెట్టేందుకు రాష్ట్రప్రభుత్వం దృష్టి సారించింది.