నేటి తరానికి స్ఫూర్తి ప్రదాతగా జస్టిస్ కొండా మాధవరెడ్డి నిలుస్తారని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తెలిపారు. దివంగత జస్టిస్ కొండా మాధవరెడ్డి 100వ జయంతి సందర్భంగా రాష్ట్ర గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్
రాజ్యాంగ ఏకైక నిర్మాతగా పార్లమెంట్ ఆధిపత్యం ప్రశ్నించలేనిదని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అన్నారు. పార్లమెంట్ అధికారాలపై న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు జోక్యం చేసుకోలేవని పేర్కొన్నారు.
గవర్నర్ వ్యవస్థను కేంద్రంలోని బీజేపీ సర్కార్ భ్రష్టు పట్టిస్తున్నది. రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరించాల్సిన గవర్నర్లను కేంద్రం తన రాజకీయ ప్రతీకారాలు, ప్రయోజనాల కోసం వాడుకొంటున్నదనే విమర్శలు వెల్ల�
రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రం గాల ప్రముఖులు ట్వీట్లు చేశారు. తె లంగాణ ప్రజలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానితో పాటు ప్రముఖులందరూ శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిదేండ్లలో సాధించి