పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా హెచ్ఎండీఏ చేసిన ట్రాఫిక్ అధ్యయనాలు మూలనపడుతున్నాయి. పెరుగుతున్న వాహనాలు, రోడ్ల విస్తరణ, అందుబాటులో ఉన్న ప్రజా రవాణా సౌకర్యాలు, ఆధునిక రవాణా అంశాలపై కాంప్రెన్సివ్
2031 లక్ష్యంగా సిటీలో చేపట్టిన కాంప్రహెన్సివ్ ట్రాన్స్పోర్టు స్టడీ సూచనలు అమల్లోకి తీసుకొస్తే నగరంలో ట్రాఫిక్ సమస్యలు తీరే అవకాశముంటుంది. ఇప్పటికే మెట్రో రైళ్లతో వేగంగా ప్రయాణించే వెసులుబాటు దొరికి�
నేటి నుంచి హెల్మెట్ధారణను నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లో తప్పనిసరి చేయబోతున్నారు. ఇదివరకే ఉన్న నిబంధనను కఠినంగా అమలు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా హెల్మెట్ లేకు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం శివనగర్ నుంచి కంజర్ల వెళ్లే రోడ్డు గుంతలు తేలి ప్రయాణానికి ఇబ్బందిగా మారింది. రోడ్డు విస్తరణ పనులు ఆగిపోవడంతో మెటల్ వేసి వదిలేశారు. దీంతో ఇటీవల కురుస్తున్న వర్షాలకు ర�
సిర్పూర్(టీ)-కాగజ్నగర్ ప్రధాన రహదారిలోని వేంపల్లి గ్రామ సమీపంలోగల రైల్వే గేటు బుధవారం ఉదయం సాంకేతిక కారణాలతో మొరాయించింది. ఫలితంగా గంట పాటు వాహనాల రాకపోకలు నిలిచి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్స�
ఔటర్ రింగు రోడ్డుపై గణనీయంగా ట్రాఫిక్ రద్దీ పెరుగుతోంది. గ్రేటర్ చుట్టూ 158 కి.మీ మేర ఉన్న ఓఆర్ఆర్ మీదుగా కోర్ సిటీ లోపలి నుంచి ఎక్కడికైనా వెళ్లేందుకు వీలుగా జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులతో పాటు ప్�
సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న తెలుగు తల్లి ఫ్లై ఓవర్పై శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇరువైపులా వాహనాల రద్దీ ఉండగానే ప్రమాదకరంగా జీహెచ్ఎంసీ కార్మికులతో ఫ్లైవోవర్ను శుభ్రం చేయించారు.