vరాష్ట్రంలో వాహనాల నుంచి వచ్చే కాలుష్య ఉద్గారాల పరిమాణం రోజురోజుకూ ఆందోళన కలిగిస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ఎలక్ట్రికల్ వాహ నాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నా, ప్రజలు కొనుగోలు చేసేందుకు ముందుక�
వరి కొయ్యలు కాల్చడంతోపాటు ఇటీవల పటాకులు కాల్పులు, ఫ్యాక్టరీల్లో వెలువడే రసాయనాల వ్యర్థాలు, వాహన కాలుష్యం.. ఫలితంగా దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం గాలి కాలుష్యం పెరిగింది.
గత వారం ఉత్తరాఖండ్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ఓం పర్వతంపై మంచు పూర్తిగా మాయం కావడం సందర్శకులను ఆశ్చర్యానికి గురి చేసింది. గత అయిదేండ్లలో హిమాలయాల ఎగువ ప్రాంతంలో కొద్దిపాటి వర్షాలు, కొద్దిగా మంచు కురవడ�
రవాణా శాఖ సెంట్రల్ సర్వర్ ఆధారంగా ధ్రువపత్రం జారీ కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలు రోడ్డెక్కకుండా చర్యలు నిర్ణీత ప్రమాణాలకు మించి కాలుష్యం వెదజల్లితే.. నంబరు ఆధారంగా వాహన అనుమతి రద్దు రవాణాశాఖ సెంట్రల్